Home » England
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో, నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. అయితే సమం చేసే ఛాన్సుందా లేదా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న భారత చివరి టెస్ట్ మ్యాచ్కు వర్షం ప్రభావం ఉంది. ఈ విషయాన్ని అక్యూ వెదర్ తెలిపింది. అయితే వర్షం అంతరాయం భారత జట్టుకు లాభమా లేక నష్టమా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్లో టీం ఇండియా ప్రస్తుతం 1-2తో వెనుకబడినప్పటికీ, కెప్టెన్ శుభ్మాన్ గిల్ బ్యాటింగ్తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఐదో, చివరి టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో గిల్ ముందు ఐదు రికార్డులు ఉన్నాయి.
భారత్-ఇంగ్లండ్ మధ్య కీలకమైన చివరి, ఐదో టెస్ట్ లండన్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జులై 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ 2-1తో ముందంజలో ఉన్నప్పటికీ, కెన్నింగ్టన్ వేదికలో ఇప్పటికే టీమ్ ఇండియా ఓ అరుదైన రికార్డ్ సాధించింది.
మాంచెస్టర్ టెస్ట్లో భారత్ మరోసారి తన పోరాట స్ఫూర్తిని చాటింది. ఇంగ్లండ్ పేసర్ల దాడికి ఎదురులేని పరిస్థితుల్లో, యువ బ్యాటర్లు శుభ్మాన్ గిల్, కేఎల్ రాహుల్ ధైర్యంగా నిలిచి జట్టుకు అండగా నిలిచారు. ప్రమాదంగా అనిపించిన పిచ్పై ఇద్దరూ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
మాంచెస్టర్లోని ఎమిరేట్స్ ఓల్డ్ మైదానంలో నాలుగో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట కంటే, రిషబ్ పంత్ గాయం అభిమానులకు కలకలం రేపింది. పంత్ గాయం గురించి సాయి సుదర్శన్ అందించిన అప్డేట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ తొలిరోజును భారత్ మెరుగ్గా ముగించింది. బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 264/4 స్కోరు చేసింది.
ఇంగ్లండ్ రివర్సైడ్ గ్రౌండ్లో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు దుమ్మురేపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మహిళా జట్టును 13 పరుగుల తేడాతో ఓడించి భారత మహిళా జట్టు సత్తా చాటింది.
భారత్-ఇంగ్లండ్ మధ్య హోరాహోరీగా కొనసాగుతున్న ఐదు టెస్టుల సిరీస్ మరింత ఉత్కంఠ రేపుతోంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జులై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు కీలక మార్పు చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జూలై 20, 2025న నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్కి సంబంధించిన అప్డేట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.