Home » Elephant
చంద్రగిరి మండలం, ఎగువ కూచివారిపల్లె పంట పొలాల్లో పగలు కూడా ఏనుగులు తిష్ట వేస్తున్నాయి. దీంతో రైతులు విలవిలలాడిపోతున్నారు.
ఓ ఏనుగు జనావాసాల్లో బీభత్సం సృష్టించింది. అంతటితో ఆగకుండా ఓ వ్యక్తిపై సడన్గా దాడి చేసింది. చూస్తుండగానే.. అతన్ని బంతిలా గాల్లోకి విసిరేసింది. ఆ తర్వాత తొండంతో..
మంద నుంచి వేరుపడిన రెండు ఏనుగులు.. పంట పొలాలవైపు అడుగులేశాయి. మామిడితోటలో అంతరపంటగా సాగు చేసిన వేరుశనగ పంటలోకి వెళ్లే క్రమంలో, పొలంచుట్టూ లాగిన విద్యుత్తు తీగలు తగిలి మృతిచెందాయి.
సోషల్ మీడియాలో ఏనుగు వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒడిశా రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా సదర్ బ్లాక్లోని బనజోడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద ఏనుగు అటవీ ప్రాంతం నుంచి బుధవారం రాత్రి ఈ గ్రామంలోకి వచ్చింది. అయితే ..
కేరళం త్రిస్సూర్ జిల్లాలోని అన్నమనాడ గ్రామంలోని మహాదేవ ఆలయం వద్ద భయానక సంఘటన చోటు చేసుకుంది. ఆలయ ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా..
చిత్తూరు జిల్లాలో ఏనుగులు గత కొంతకాలంగా అడవిని దాటి జనావాసాల్లోకి రావడం పెరిగిపోయింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున చిత్తూరు నగరవాసులను గజరాజులు గజగజలాడించాయి. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ఏకంగా నగరం నడిబొడ్డుకు చేరుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు..
పంటలపై ఏనుగుల దాడులు ఆగడం లేదు. పులిచెర్ల మండలంలోని పాళెం పంచాయతీలో ఒంటరి ఏనుగు మామిడి, కొబ్బరి చెట్లను విరిచేసింది. సోమల మండలంలో జంట ఏనుగులతోపాటు ఒంటరి ఏనుగు కలిసి వరినార్లు, మామిడి, అరటి తోటలను నాశనం చేశాయి.
అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఏనుగు.. సడన్గా చెట్టు వద్ద ఆగింది. గడ్డి తింటుందేమో అనుకుంటే.. చివరకు అంతా షాక్ అయ్యేలా చేసింది. తొండంతో పచ్చ గడ్డిని తీసుకుంది. ఆ గడ్డిని తింటుందేమో అని అంతా అనుకున్నారు. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
కాలు విరిగి చెరువులో కదల్లేని స్థితిలో ఉండిపోయిన ఒక ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తోంది.
పులిచెర్ల మండలంలోని పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ఆగడంలేదు. కమ్మపల్లె పంచాయతీలో శనివారం రాత్రి బీభత్సం సృష్టించింది.