Home » Elephant
అడవుల్లో ఏనుగులు ఎక్కడ తిష్ట వేశాయి. ఎన్ని ఉన్నాయి? ముందుకు వస్తున్నాయా, అడవిలోకి వెళ్తున్నాయా? అని డ్రోన్లసాయంతో గజరాజుల జాడ తెలుసుకునేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది.
Pawan Kalyan: తిరుపతి జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో మృతిచెందారు. ఈ ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
అడవి ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ కన్నుమూసింది. నీలగిరి జిల్లాలో సరసు (58) అనే మహిళపై అడవి ఏనుగు గత బుధవారం దాడిచేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కాగా.. చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో వారి కుటుంంలో విషాదం నెలకొంది.
పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడి కొనసాగుతూనే ఉంది.
Elephants Viral Video: ఆ ఏనుగులు భయంతో పరుగులు పెట్టాయి. ఎక్కడినుంచి ప్రమాదం వస్తుందో తెలియక గుంపుగా చేరాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గుండెలకు హత్తుకునే సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చలనం లేకుండా పడిఉన్న ఏనుగును మరో ఏనుగు లేపేందుకు పడిన తాపత్రయం అందరి మనసులనూ కదిలిస్తోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘స్నేహమంటే ఇదేరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. .
ఓ పిల్ల ఏనుగు నీరు తాగుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే వేట కోసం నీటిలో పొంచి ఉన్న మొసలి.. పిల్ల ఏనుగును చూడగానే దాడి చేసేందుకు ప్రయత్నించింది. మొసలి ఊహించని దాడితో ఏనుగు షాక్ అయింది. చివరకు ఏమైందో చూడండి..
అన్నమయ్య జిల్లా: శేషాచలం అడవుల్లో భక్తులపై ఏనుగులు దాడి చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్: వై.కోటకు చెందిన భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. శేషాచలం అడవుల గుండా తలకోనకు నడుస్తున్న భక్తులపైకి ఏనుగులు ఒక్కసారిగా దూసుకెళ్లాయి.
నారింజ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ పెద్ద ట్రక్కు మార్గ మధ్యలో పంక్షర్ అయింది. దీంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. తర్వాత డ్రైవర్, క్లీనర్ కలిసి టైరు మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ..