Home » Elephant
చాలా మంది పర్యాటకులు అడవిలోకి విహార యాత్రకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు పారుతున్న నీటి వద్ద సరదాగా గడుపుతుండగా.. మరికొందరు అక్కడే వంట పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఇలా వారంతా ఎంతో సరదాగా గడుపుతున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
తెలంగాణ కొమురం భీం జిల్లాకు మళ్లీ ఏనుగుల ముప్పు పొంచి ఉంది. సరిహద్దు మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు ఇటువైపు వస్తోంది.
Elephant Attack: తిరుపతిలో ఏనుగులు మరోసారి రెచ్చిపోయాయి. బోయిపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగులు నానా హంగామా సృష్టించాయి.
Lokesh On Kumki Elephants: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మంత్రి లోకేష్ అభినందించారు.
చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగుల దాడులను నియంత్రించేందుకు కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇవి పలమనేరులో ఏర్పాటు చేసిన 50 ఎకరాల ఎలిఫెంట్ క్యాంపులో శిక్షణతో కూడిన చర్యలకు ఉపయోగపడతాయి.
ఓ పిల్ల ఏనుగు అడవిలో మధ్యలోని రోడ్డుపైకి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఓ ట్రక్కు ఢీకొని ఆ ఏనుగు అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన తల్లి ఏనుగు తల్లిడిల్లిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘అయ్యో.. ఈ ఏనుగు ఎంత కష్టమొచ్చిందీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఓ పెద్ద ఏనుగు అడవి మధ్యలో రోడ్డు పైకి వచ్చి నిలబడి ఉంటుంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు ఏనుగు చూసి భయంతో వేగంగా ముందుకు వెళ్లి ఆగుతాడు. ఆ తర్వాత ఏనుగు రోడ్డు మధ్యలోకి వచ్చి నిలబడుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సైలెంట్గా ఉండే ఏనుగులు.. ఒక్కసారిగా బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు ప్రాణాపాయంలో ఉన్న జంతువులను కాపాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్నిసార్లేమో.. ఏకంగా..
అడవుల్లో ఏనుగులు ఎక్కడ తిష్ట వేశాయి. ఎన్ని ఉన్నాయి? ముందుకు వస్తున్నాయా, అడవిలోకి వెళ్తున్నాయా? అని డ్రోన్లసాయంతో గజరాజుల జాడ తెలుసుకునేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది.
Pawan Kalyan: తిరుపతి జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో మృతిచెందారు. ఈ ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.