Home » Education News
రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ పల్లెలో తల్లులను పలకరించినా... ఇవే ముచ్చట్లు! కూటమి సర్కారు కొలువుదీరి ఏడాదైన సందర్భంగా ‘తల్లికి వందనం’ నిధులను జమ చేశారు. ఆ డబ్బులు గురువారం సాయంత్రం నుంచి తల్లుల ఖాతాల్లో పడటం మొదలైంది.
ప్రణాళికా లోపంతో పాఠశాల విద్యాశాఖ గందరగోళంగా మారింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరుచుకున్నా ఏ టీచర్ ఎక్కడున్నారో అర్థంకాని పరిస్థితి. బడులు తెరిచిన రోజే విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇప్పటివరకు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలుగా ఉన్న పాఠశాల విద్యలో.. కొత్తగా పూర్వ ప్రాథమిక (ప్రీస్కూల్) బడులు ప్రారంభమవుతున్నాయి.
బడికి వేళయింది. గురువారం నుంచి బడి గంట మోగనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు...
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో సీటు వస్తుందా, రాదా అనే అనుమానాలు వద్దని.. రాష్ట్రంలో బోలెడన్ని ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి చెప్పారు.
విద్యార్థుల్లోని ప్రతిభకు పట్టం కట్టేందుకే షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జేఎన్టీయూకే అనుబంధంగా ఉన్న స్వయంపాలిత ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆంధ్రపదేశ్ టెక్నికల్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ అసోసియేషన్...
కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2025 ఫలితాలను సెట్ చైర్మన్, ఉప కులపతి సీఎ్సఆర్కే ప్రసాద్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఏపీ...
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్లో అబ్బాయిలు రికార్డు సృష్టించారు. ఇంజనీరింగ్ సహా అగ్రి, ఫార్మసీలో తొలి 10 ర్యాంకులను అబ్బాయిలే దక్కించుకున్నారు. అయితే..
సెకండరీ గ్రేడ్ టీచర్ల కౌన్సెలింగ్ విషయంలో పాఠశాల విద్యాశాఖ, ఉపాధ్యాయ సంఘాల మధ్య సఖ్యత కుదరడం లేదు. మాన్యువల్ కౌన్సెలింగ్ కావాలని సంఘాలు పట్టుబడుతుంటే, సమయం లేనందున వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే చేపడతామని విద్యాశాఖ చెబుతోంది.