Home » Education News
డీఎస్సీ అర్హతకు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ సవరణలు చేసింది. దరఖాస్తులో సర్టిఫికెట్ల అప్లోడ్ను ఐచ్ఛికంగా మార్చింది.
ఇంటర్మీడియట్లో సంస్కృతానికి ప్రాధాన్యం ఇచ్చే నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వ భాషా విధానాల కుట్ర దాగి ఉందని పోటు రంగారావు ఆరోపించారు. తెలుగు భాషను తప్పనిసరిగా కొనసాగించేందుకు ఉద్యమం అవసరమైందని ఆయన హితవు పలికారు.
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని కో-ఆర్డినేటర్ మొహమ్మద్ తెలిపారు.
NPCIL Executive Trainee Recruitment 2025: నిరుద్యోగులు గుడ్ న్యూస్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టైపెండ్ రూ.74,000. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Indian Army Internship 2025 Registration: సైన్యంలో పనిచేయాలని కోరుకునే యువతకు సువర్ణావకాశం. భారత సైన్యం 2025 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ (IAIP)ని ప్రకటించింది. ఎంపికైన వారికి టెక్నాలజీ, ఫైనాన్స్, మాస్ మీడియా రంగాలలో శిక్షణ ఇస్తారు. డిగ్రీ మూడు, నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఇంటర్న్షిప్కు ఎంపికయ్యారంటే..
పీజీ చేసిన ఉద్యోగార్థులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే NaBFIDలో పలు రకాల పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి నిన్నటి (ఏప్రిల్ 26, 2025న) నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు వార్షిక వేతనం రూ.14 లక్షలకుపైగా ఉండటం విశేషం.
RRB JE 2025 Exam Cancelled : ఆర్ఆర్బీ జేఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్ట్. ఏప్రిల్ 22న జరిగిన పరీక్షను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రద్దు చేసింది. కారణం ఏంటంటే..
CPCB Recruitment 2025: ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తిచేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 28 చివరి తేదీ. కాబట్టి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
UPSC Results 2025: యూపీఎస్సీ సివిల్స్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారులు మంగళవారం నాడు సివిల్స్ ఫలితాలను విడుదల చేశారు. 1009 మంది అభ్యర్థులు సివిల్స్కు..
జేఈఈ అభ్యర్థులకు కీలక అలర్ట్ వచ్చేసింది. మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇకపై అడ్వాన్స్డ్కి సిద్ధం కావాలి. ఎందుకంటే తాజాగా JEE అడ్వాన్స్డ్ 2025 రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీలను కూడా అనౌన్స్ చేసింది.