Home » Delhi Airport
ప్రయాణికులకు పెద్దగా అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసి కొన్ని విమాన సర్వీసులను మాత్రమే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డీఐఏఎల్ సీఈవో కుమార్ జైపురియార్ తెలిపారు. ప్రతిరోజూ 1,450 విమాన సర్వీసులు నడున్నాయని, వీటిలో 114 ఆపరేషన్లను రద్దు చేస్తున్నామని చెప్పారు.
బీజేపీని ఎందుకు విమర్శించటం లేదని పార్టీ మహిళా నేత.. మరో పక్క సొంత చెల్లెలైన కల్వకుంట్ల కవిత లేఖాస్త్రం ఎఫెక్టో.. మరొకటో కాని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ బీజేపీని టార్గెట్ చేశారు.
ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా హస్తినలో ఏడుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. విమానాలకు అంతరాయం ఏర్పడింది. కూలిన చెట్లు, వీధులు జలమయంతో పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది.
Heavy Rains: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా.. దేశ రాజధాని న్యూఢిల్లీ చిగురుటాకులా వణికింది. ద్వారకాలోని ఒక ఇంటిపై చెట్టు కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల పలు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. పలు రకాల పద్ధతుల్లో డ్రగ్స్ రవాణా చేస్తూ దొరికిపోతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి ఏకంగా సుమారు రూ. 40 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమైంది.
Gold Robbery: ఢిల్లీ ఎయిర్ పోర్టులో అనుమానాస్పందగా తిరుగుతున్న ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వారి దగ్గరి నుంచి బారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
కొందరు అక్రమార్కులు బస్సు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను అక్రమరవాణాకు అడ్డగా మార్చుకుంటున్నారు. నిషేధిత వస్తువులతో పాటూ ఏకంగా ప్రాణంతో ఉన్న జీవులను కూడా దేశ విదేశాలను దాటిస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా..
గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీ విమానాశ్రయాన్ని కొన్ని గంటపాటు వారం రోజులు మూసివేయనున్నారు. దీంతో 1,300కు పైగా విమానాల రాకపోకలపై ప్రభావం పడనుందని ఓ నివేదిక తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
విజిబిలిటీ సున్నా స్థాయికి పడిపోవడంతో మధ్యాహ్నం 12.15 నుంచి 1.30 గంటల వరకూ 19 విమానాలను దారిమళ్లించినట్టు అధికారులు చెప్పారు. వీటిలో 13 డొమిస్టిక్ విమానాలు, 4 అంతర్జాతీయ విమానాలు, రెండు నాన్-షెడ్యూల్డ్ విమానాలు ఉన్నట్టు తెలిపారు.
కస్టమ్స్ అధికారులు తాజాగా భారీ డ్రగ్స్ దందాను కట్టడి చేశారు. ఈసారి ఏకంగా 17 కోట్ల విలువైనకొకైన్ను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, దీనిపై విచారణ కొనసాగుతోంది.