విమాన ప్రమాదం.. పైలెట్ చివరి మాటలు ఇవే

ABN, Publish Date - Jun 14 , 2025 | 04:52 PM

Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు పైలెట్ మాట్లాడిన చివరి మాటలకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది.

న్యూఢిల్లీ, జూన్ 14: అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి (Ahmedabad Plane Crash) ముందు పైలెట్ చివరి మాటలకు సంబంధించి ఆడియో సందేశం బయటకు వచ్చింది. కేవలం ఐదు సెకన్ల మెసేజ్‌ను ఎయిర్‌ ఇండియా సీనియర్ పైలెట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఏటీసీకి అందించారు. మేడే.. మేడే.. మేడే.. నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అని మెసేజ్ ఇచ్చారు. మేడే కాల్ ఇచ్చిన వెంటనే ఎయిరిండియా విమానం కూలిపోయిందని ఏవియేషన్ అధికారులు తెలిపారు. సుమిత్ సబర్వాల్ కాల్ చేసినట్లు ఏటీసీలో రికార్డ్ అయిందని స్పష్టం చేశారు.


మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

ఆ బాధ నాకు తెలుసు..నా తండ్రి కూడా: కేంద్రమంత్రి రామ్మోహన్

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. ఇండియన్స్‌కు ఇజ్రాయెల్ క్షమాపణలు..

Read Latest National News And Telugu News

Updated at - Jun 14 , 2025 | 04:55 PM