• Home » Ahmedabad

Ahmedabad

Women Safety Posters:   మహిళలు సేఫ్టీ కోసం ఇళ్లల్లోనే ఉండండి.. వివాదాస్పద పోస్టర్ల

Women Safety Posters: మహిళలు సేఫ్టీ కోసం ఇళ్లల్లోనే ఉండండి.. వివాదాస్పద పోస్టర్ల

వివాదాస్పద పోస్టర్లపై డీసీపీ (ట్రాఫిక్ వెస్ట్) నీతా దేశాయ్ వివరణ ఇస్తూ, ఇది రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రచారం అని, మహిళల భద్రతకు సంబంధించినది కాదని అన్నారు. ట్రాఫిక్ పోలీసుల అనుమతి లేకుండా సత్‌కృతా గ్రూప్ ఈ పోస్టర్లు వేసిందని చెప్పారు.

Mothers Skin Grafts:  తన చర్మాన్నేబిడ్డకు కవచంగా.. ఓ తల్లి వీరోచిత పోరాటం

Mothers Skin Grafts: తన చర్మాన్నేబిడ్డకు కవచంగా.. ఓ తల్లి వీరోచిత పోరాటం

తల్లి చర్మాన్ని కవచ కుండలంగా చేసుకుని ఆ ఎనిమిది నెలల బాలుడు ఎట్టకేలకు బ్రతికి బయటపడ్డాడు. ఎగిసిపడుతున్న మంటలు.. తీవ్రమైన వేడి, దట్టమైన పొగను లెక్క చేయక, తమ ప్రాణాల్ని రక్షించుకోవడమేకాదు, తన చర్మాన్ని దానంగా ఇచ్చి..

Air India: సమస్యలేవీ లేవు, ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ పై తనిఖీలు ముగించిన ఎయిర్ ఇండియా

Air India: సమస్యలేవీ లేవు, ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ పై తనిఖీలు ముగించిన ఎయిర్ ఇండియా

ఎయిర్ ఇండియా సంస్థ తమ దగ్గరున్న బోయింగ్ విమానాల ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై స్వచ్ఛంద తనిఖీలు పూర్తి చేసింది. ఎలాంటి సమస్యలు లేవని తేల్చింది. డీజీసీఏ నిర్దేశించిన కాలపరిమితిలోపు..

Air India Crash: రాయిటర్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు పైలట్ల సంఘం లీగల్ నోటీసు

Air India Crash: రాయిటర్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు పైలట్ల సంఘం లీగల్ నోటీసు

ప్రమాదంపై దర్యాప్తు పూర్తి కాకముందే పైలట్ల తప్పదమే కారణమంటూ నిరాధార కథనాలు ప్రచురించడాన్ని ఎఫ్ఐపీ తప్పుపట్టింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

Air India Plance Crash: ఆ పైలెట్లు బ్రీత్ అనలైజర్ ఫలితాల్లో పాసయ్యారు: ఏఐ సీఈఓ

Air India Plance Crash: ఆ పైలెట్లు బ్రీత్ అనలైజర్ ఫలితాల్లో పాసయ్యారు: ఏఐ సీఈఓ

ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై ఎయిర్‌లైన్స్ పైలెట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలో పక్షపాత వైఖరి కనిపిస్తోందని, పైలట్ల తప్పిదం ఉందనే అర్థం వచ్చేలా ఉందని అసోసియేషన్ పేర్కొంది.

Ahmedabad Plane Crash: విమానం ల్యాండింగ్ గేర్ అలా ఎందుకుంది.. దాని అర్థం ఏమిటి..

Ahmedabad Plane Crash: విమానం ల్యాండింగ్ గేర్ అలా ఎందుకుంది.. దాని అర్థం ఏమిటి..

అహ్మదాబాద్‌లోని ఎయిర్ ఇండియా విమానం దుర్ఘటన జరిగిన నెలరోజుల తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. కేవలం సాంకేతిక వైఫల్యాలను మాత్రమే కాకుండా కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న గందరగోళం, పైలట్ల నిస్సహాయతను కూడా ఈ నివేదిక తెలియజేసింది.

Air India Plane Crash: విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

Air India Plane Crash: విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

Air India Plane Crash: ‘ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్’ మేడే ఎందుకు ఇచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కొద్దిసేపటికే ఎయిర్ పోర్టు సరిహద్దుల బయట విమానం కుప్పకూలింది.

Dreamliner: డ్రీమ్‌లైనర్ సురక్షితం.. ఎంపీల ప్యానెల్‌‌కు వివరించిన ఎయిరిండియా

Dreamliner: డ్రీమ్‌లైనర్ సురక్షితం.. ఎంపీల ప్యానెల్‌‌కు వివరించిన ఎయిరిండియా

భద్రతా విధానాలపై ఏవియేషన్ అధికారులను ఎంపీలు ప్రశ్నించారని, బీసీఏఎస్ తక్షణ ఆడిట్‌ జరపాలని పేర్కొన్నారని విశ్వసనీయ వర్గాల సమచారం. డీజీసీఏ పనితీరును కూడా ఎంపీలు ప్రశ్నించారు.

Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక

Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక

విమానం కుప్పకూలిన ప్రాంతంలో సేకరించిన రెండు బ్లాక్‌ బాక్సులు, అందులోని డాటా, తదితర ఆంశాల ఆధాంగా ప్రాథమిక నివేదకను ఏఏఐబీ రూపొందించినట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.

plane crash Deaths: విమాన ప్రమాదంలో మృతుల అధికారిక లెక్క

plane crash Deaths: విమాన ప్రమాదంలో మృతుల అధికారిక లెక్క

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తంగా ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా, 34 మంది విమానం దూసుకెళ్లిన చోట..

తాజా వార్తలు

మరిన్ని చదవండి