Home » CPI Narayana
మోదీ గ్రాఫ్ పడిపోయిందనే నాయకులకు 75 ఏళ్ల వరకే పదవీ కాలం అనే అంశాన్ని ఆరెస్సెస్ తెరపైకి తీసుకొచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అన్నారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులను హతమార్చడం అనుమానాలకు తావిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దేశంలో ప్రతి దు:ఖపూరిత ఘటనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు వారి స్వలాభం కోసం రాజకీయంగా వాడుకుంటాయని నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీళ్ల మాటున రాజకీయం తగదని, అలా చేస్తే తల్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసినట్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.
అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం, పేదల ఊటీగా పిలవబడే హార్స్లీహిల్స్లోని ఏపీ టూరిజం యూనిట్ను పతంజలి అధినేత రాందేవ్ బాబాకు ధారాదత్తం చేయాలనుకోవడం పొరపాటు నిర్ణయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినా అవినీతి మాత్రం మారలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఆదివారం జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు.
కమ్యూనిస్టు ఉద్యమ పంథాను మార్చాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్లను జైల్లో పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే అంటున్నారని, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మమా..
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మానికే వ్యతిరేకమని చెప్పారు. పవన్ కల్యాణ్ విరుద్ధంగా చేసిన పనులపై ప్రశ్నిస్తూ, ఆయననే మొదట జైల్లో పెట్టాల్సిన వ్యక్తిగా పేర్కొన్నారు.
నక్సలైట్లకు కేంద్రం మధ్య జరుగుతున్న తుపాకుల పోరు ఆగాలని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ను ఇరువైపులా ప్రకటించాలని డిమాండ్ చేశారు.