• Home » Case

Case

Case Filed Against Sakshi in Kurnool: సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు

Case Filed Against Sakshi in Kurnool: సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు

నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో సాక్షి యాజమాన్యంపై కేసు నమోదైంది. గత నెల 8న ప్రచురితమైన ఓ పత్రికా కథనం ఇందుకు కారణం. పత్రికా యాజమాన్యం, సిబ్బందిపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

Mahua Moitra: అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్

Mahua Moitra: అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్

అమిత్‌షాపై మహువా మొయిత్రా వ్యక్తిగత విమర్శలకు దిగారు. బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో షా విఫలమయ్యారన్నారు. ఆయన తలను నరికి బల్లపై పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Kolkata Law College Case: లా కాలేజ్ రేప్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

Kolkata Law College Case: లా కాలేజ్ రేప్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

మొబైల్ ఫోన్ లోకేషన్ నేరం జరిగిన సమయంలో అక్కడే ఉన్నట్లు తేలింది. సెక్యూరిటీ గార్డుకు యువతిపై లైంగిక దాడి దాడి జరుగుతున్నట్లు తెలుసు. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిపోయి గార్డు రూముకు లాక్ వేశాడు.

Perni Nani: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పేర్ని నానిపై మరో కేసు

Perni Nani: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పేర్ని నానిపై మరో కేసు

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానిపై విజయవాడలో ఆదివారం నాడు మరో కేసు నమోదైంది. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా, ఆషాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

AP High Court: సోషల్‌ మీడియా కేసులు.. ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు

AP High Court: సోషల్‌ మీడియా కేసులు.. ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్‌ మీడియా కేసుల్లో రిమాండ్‌ విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో నిందితులకు రిమాండ్‌ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ఏపీ హైకోర్ట్ తేల్చిచెప్పింది.

AP liquor scam: సిట్ విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గైర్హాజరు

AP liquor scam: సిట్ విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గైర్హాజరు

AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో బుధవారం విచారణకు రావాలంటూ చెవిరెడ్డి మోహత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఈ రోజు విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ కేసులో మోహిత్ రెడ్డి ఏ-39గా ఉన్న విషయం తెలిసిందే.

Phone Tapping Case: ట్యాపింగ్‌కు అనుమతించారా?

Phone Tapping Case: ట్యాపింగ్‌కు అనుమతించారా?

అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో కీలకమైన ఉన్నతాధికారుల నుంచి సిట్‌ అధికారులు కొంత సమాచారాన్ని సేకరించారు.

Prabhakar Rao: నాటి డీజీపీ, ఐజీ ఆదేశంతోనే ట్యాపింగ్‌!

Prabhakar Rao: నాటి డీజీపీ, ఐజీ ఆదేశంతోనే ట్యాపింగ్‌!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నాటి డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఐజీ అనిల్‌కుమార్‌ల ఆదేశాల మేరకే తాను ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించానని సిట్‌ అధికారుల ఎదుట చెప్పినట్లు సమాచారం.

Phone Tapping: మళ్లీ ప్రణీత్‌రావును ప్రశ్నించిన సిట్‌

Phone Tapping: మళ్లీ ప్రణీత్‌రావును ప్రశ్నించిన సిట్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును సిట్‌ అధికారులు మరోసారి విచారించారు. ఈ కేసులో అరెస్టయి, బెయిల్‌ మీదున్న ఆయన్ను శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు.

జడ్జిల ఫోన్లు ఎందుకు ట్యాప్‌ చేశారు?

జడ్జిల ఫోన్లు ఎందుకు ట్యాప్‌ చేశారు?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు రెండో రోజున సిట్‌ అధికారుల ముందు హజరయ్యారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సిట్‌ కార్యాలయానికి వచ్చి ఆయన.. విచారణ ముగిసిన తర్వాత రాత్రి 8గంటల ప్రాంతంలో తిరిగివెళ్లారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి