Home » Bhopal
హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపే వారికి.. ఏ పెట్రోల్ బంక్లోనూ పెట్రోల్ కొట్టకుండా కఠినమైన రూల్ తెచ్చారు. భోపాల్ జిల్లాలోని అన్ని పెట్రోల్, సీఎన్జీ పంపుల్లో ఈ రూల్ అమలుకానుంది.
అతడి మానవత్వమే అతడి కొంప ముంచింది. 13 నెలల పాటు జైలు జీవితం గడిపేలా చేసింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఓ సామాన్యుడికి ఎదురైన వింత పరిస్థితి గురించి తెలిస్తే షాక్ అవక తప్పదు. భోపాల్లోని ఆదర్శ్నగర్కు చెందిన రాజేశ్ అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తున్నాడు. భోపాల్లోని స్లమ్ ఏరియాలో ఒంటరిగా నివసిస్తున్నాడు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్కు (Saif Ali Khan) చట్టపరంగా పెద్ద షాక్ తగిలింది. భోపాల్లోని పటౌడి కుటుంబానికి చెందిన అనేక ఆస్తులను శత్రువుల ఆస్తిగా మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. గత 25 ఏళ్ల ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని తిరస్కరిస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ హాటల్లోకి అడుగు పెట్టగానే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు. అన్ని హోటల్స్లాగే ఇక్కడ కూడా కస్టమర్ల ముందు మెనూ కార్డు పెడతారు. అయితే ఆ కార్డు చూసిన తర్వాత నోటితో ఆర్డర్ చేయకుండా కోడ్స్ ద్వారా సైగలతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ హోటల్ గురించి తెలుసుకున్న వారంతా.. సదరు యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తున్నారు..
వంతెన రీడిజైనింగ్ కోసం అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు భారతీయ రైల్వే అంగీకరించిందని వారు చెప్పారు
లవ్ జీహాదీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా తనకు నేరుగా ఫోను చేయాలని, అవసరమైతే తక్షణం పోలీసు స్టేషన్ల చుట్టుముట్టాలని భోపాల్ బీజేపీ ఎంపీ అలోక్ శర్మ అన్నారు.
Bhopal Air Hostess Car Crash Tragedy: భోపాల్లో హృదయ విదారకమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కాలువలో పడిపోవడంతో 21 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ మృతి చెందింది. స్పీడుగా వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా కారు అడ్డురావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
భారతదేశం ప్రపంచలో కల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. భోపాల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు.
నగరంలోని పర్యాటకులు, స్థానికులు, ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా భిక్షాటన పూర్తిగా నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
దేశంలోనే తొలిసారిగా ఓ కొత్త కేసు నమోదు అయ్యింది. భిక్షాటన చేస్తున్న ఓ యాచకుడిని మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఆ రాష్ట్రంలో భిక్షాటన చేయకూడదనే చట్టం అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భిక్షగాడిని పోలీసులు అరెస్టు చేశారు.