Home » Bhimavaram
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్దేనా బాధ్యత.. కారుమూరికి బాధ్యత లేదా అని ప్రశ్నిచారు.
సైబర్ ముఠా గుట్టును భీమవరం పోలీసులు రట్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ దొంగలు రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మను బెదిరించి.. రూ.78 లక్షలు కాజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కల్తీ ఐస్క్రీమ్ తయారు చేస్తున్న ఓ కంపెనీపై విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐస్క్రీమ్లో కలిపే కాలం చెల్లిన ఫుడ్ ఫ్లేవర్స్ను అధికారులు గుర్తించారు.
అర్ధరాత్రి నడిరోడ్డుపై మందుబాబులు నానా హంగామా చేశారు. ఏకంగా కానిస్టేబుళ్లపైనే దాడికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదుల విషయాన్ని ప్రస్తావించి అతడి వ్యవహారశైలిపై నివేదిక పంపించాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు.
Youth Violence: భీమవరంలో కొంతమంది ఆకతాయిలు ప్రతి రోజూ రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వారు చేసే ఆగడాలకు అంతు లేకుండాపోతోంది. గురువారం సాయంత్రం నారాయణ కాలేజీ విద్యార్థులు బస్సులో వెళుతుండగా ఆకతాయిలు ఓ విద్యార్ధిని కొట్టారు. దీంతో ఆ విద్యార్థి...
లండన్లో డిప్యూటీ మేయర్గా భీమవరం తుందుర్రుకు చెందిన ఉదయ్ ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారంతో స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
Shocking Incident: నడిరోడ్డుపై ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. అతడు చేసే పనిని అక్కడి ప్రజలు చూస్తున్నారే తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. చివరకు ఆ వ్యక్తి నడిరోడ్డుపైనే కుప్పకూలిపోయాడు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా సాగుకు రైతులు పంట విరామం ప్రకటిస్తున్నారు. రొయ్య ధరలు తగ్గడంతో సాగుకు స్వస్తి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు
Police Complaint Against Duvvada: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన నేతలు సీరియస్గా ఉన్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్స్టేషన్లలో జనసైనికులు ఫిర్యాదులు చేస్తున్నారు.