Home » Bengaluru
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన భరత్ భూషణ్ భార్య సుజాతను ఎన్ఐఏ అధికారులు సోమవారం విచారించారు. దాదాపు 8 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది.
Kashmir Travel After Terror Attack: పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ లో అడుగు పెట్టాలంటేనే పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి స్థితిలోనూ ఓ మహిళా టూరిస్ట్ చూపిన తెగువకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
బెంగళూరులో ఉన్న అనధికారిక పాకిస్థానీయులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి పరమేశ్వర్ తెలిపారు. జాతీయ భద్రతపై మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని ఆయన పేర్కొన్నారు
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రన్యా రావు హవాలా లావాదేవీలకు జైన్ సహకరించినట్టు డీఆర్ఐ చెబుతోంది. రన్యారావు గత జనవరి, ఫిబ్రవరిలో హవాలా మార్గంలో రూ.11 కోట్లు, రూ.11.25 చొప్పున దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేసిందని డీఆర్ఐ ఆరోపిస్తోంది.
బెంగళూరు తన సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ను 11 పరుగుల తేడాతో ఓడించి మురిపించింది. హాజెల్వుడ్కు నాలుగు వికెట్లు, విరాట్ కోహ్లీ 70 పరుగులతో శుభారంభం చేశారు. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్లో చిక్కుకున్న 178 మంది కన్నడిగులను మంత్రి సంతోష్లాడ్ నేతృత్వంలో సురక్షితంగా శ్రీనగర్ నుంచి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు తీసుకువచ్చారు
ఉగ్రవాద దాడి అమానవీయ చర్య అని,ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అణచివేయడానికి, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు తమ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు.
కారులో వెళుతూ రోడ్డుపై చెత్త వేసిన ముగ్గురు వ్యక్తులను అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారంటూ బెంగళూరులోని ఓ ప్రొఫెసర్ ఆరోపించారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది.
బెంగళూరులో నిన్న బైకర్, ఎయిర్ఫోర్స్ అధికారి పరస్పర దాడి ఘటన కీలక మలుపు తిరిగింది. బైకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎయిర్ఫోర్స్ అధికారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
బెంగళూరులో బైకర్, ఎయిర్ఫోర్స్ అధికారి కేసులో మరో ట్వీస్ట్ వెలుగు చూసింది. బైకర్ తనపై అకారణంగా దాడి చేశాడని అధికారి వీడియో రిలీజ్ చేయగా.. ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నట్టు ఉన్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది రోడ్ రేజ్ ఘటన అని పోలీసులు తెలిపారు. భాష, ప్రాంతీయత కోణాలు లేవని అన్నారు.