Home » Bapatla
ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో బాపట్ల మహిళ దుర్గాభవానీతో మాట్లాడారు. "మీరు ప్రధాని అయ్యినందుకు సంతోషంగా ఉంది" అన్న ఆమెకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు
బాపట్ల జిల్లా మార్టూరులో వైసీపీ నేత దాసం హనుమంతరావు గ్రానైట్ ఫ్యాక్టరీ, గోడౌన్లలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేశారు. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సహా 10 టన్నుల మందుగుండు సామగ్రి పట్టు పడగా, ఇద్దరిపై కేసు నమోదైంది.
బాపట్ల జిల్లాలో బాప్టిజం సందర్భంగా కృష్ణానదిలో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించగా, గ్రామంలో విషాదం నెలకొంది
Woman Suicide Attempt: బాపట్ల రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఓ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓ మహిళపై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఏసీ గదుల్లో కూర్చోకుండా నేనే ముందుండి పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. బటన్ నొక్కే పాలన కాదు, ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించడమే నిజమైన సేవ అని అన్నారు
CM Chandrababu Comments: ఈనెలలోనే డీఎస్సీ పూర్తి చేసి జూన్లోగా టీచర్ల నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రజా సేవలో బాగా పని చేస్తున్నారని అన్నారు. తాను ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానని విమర్శించే వాళ్ళు కళ్లు తెరిచి చూడాలని అన్నారు.
మాజిక స్పృహ కలిగిన ఎంతోమంది దశాబ్దాల క్రితం స్టూవర్టుపురం గ్రామంలో చైతన్యం తీసుకురావడానికి పనిచేసే వారు.
తెనాలిలోని డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన పావని అనే మహిళకు డాక్టర్లు సర్జరీ చేశారు. ఆ సమయంలో చిన్న ప్రేగుకు, యూరినరీ బ్లాడర్కు గాయం చేశారు. దీంతో ఆమె శరీరం విషతుల్యమై షాక్లోకి వెళ్లింది. వెంటనే గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతి చెందింది.
సైబర్ మోసగాళ్లు ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రొఫైల్ ఫొటోతో శ్రీలంక దేశానికి చెందిన కోడ్తో ఉన్న ఫోన్ నంబర్తో సిబ్బందికి మెసేజ్లు పంపించారు.
గత వైసీపీ హయాంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అండతో తన స్థలంలోని ఇంటి గోడను కూలగొట్టడంపై ప్రశ్నించిన తనపైనే వైసీపీ గూండాలు దాడి చేశారని...