• Home » Bapatla

Bapatla

Ballikurava Granite Quarry:  బల్లికురవ గ్రానైట్‌ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు మృతి

Ballikurava Granite Quarry: బల్లికురవ గ్రానైట్‌ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు మృతి

బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్‌ క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ అంచు విరిగిపడి ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులను ఒడిశా వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.

Granite Quarry Incident: క్వారీలో కూలిన రాళ్లు.. నలుగురు మృతి

Granite Quarry Incident: క్వారీలో కూలిన రాళ్లు.. నలుగురు మృతి

బాపట్ల జిల్లా బల్లికురవలోని గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. రాళ్లు విరిగిపడి నలుగురు కార్మికులు మృతి చెందారు.

Nara Lokesh: విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యం: లోకేష్‌

Nara Lokesh: విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యం: లోకేష్‌

గురువులు దేవుడితో సమానమని.. అందరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు.

Fake Cotton Seeds: నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠా గుట్టు రట్టు

Fake Cotton Seeds: నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠా గుట్టు రట్టు

ఏపీ నుంచి అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ఓ ముఠాను సూర్యాపేట సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. బాపట్ల జిల్లా నుంచి అక్రమంగా పత్తి విత్తనాలను తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.

Bank Fraud: బ్యాంకు ఉద్యోగిని బెదిరించి పైసలు వసూల్‌

Bank Fraud: బ్యాంకు ఉద్యోగిని బెదిరించి పైసలు వసూల్‌

లోన్‌ కావాలంటూ పిలిచి ఓ బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌పై అమానుషంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దాడిని రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడి..

Minister Achennaidu: అధైర్యం వద్దు అండగా ఉంటాం

Minister Achennaidu: అధైర్యం వద్దు అండగా ఉంటాం

వివసాయ మంత్రి అచ్చెన్నాయుడు బర్లీ పొగాకు రైతులకు అండగా ఉండి, ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పొగాకు కొనుగోళ్లలో న్యాయమైన ధరలు పెట్టి రైతుల హక్కులను రక్షిస్తామని చెప్పారు.

Sheikh Nazir: సౌదీ చిత్రహింసల నుంచి విముక్తి

Sheikh Nazir: సౌదీ చిత్రహింసల నుంచి విముక్తి

సౌదీ అరేబియాలో పనికి వెళ్లి చిత్రహింసకు గురైన నెల్లూరు కుల్లూరు గ్రామానికి చెందిన షేక్ నజీర్‌ బాధితుడిని భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఏపికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేపట్టాయి. కేంద్ర విదేశాంగ శాఖ, భారత ఎంబసీ సమన్వయంతో నజీర్‌ విముక్తి పొందాడు.

Former MP Assault Case: వ్యక్తిని చితక బాదిన కేసులో...నందిగం సురేశ్‌ అరెస్టు

Former MP Assault Case: వ్యక్తిని చితక బాదిన కేసులో...నందిగం సురేశ్‌ అరెస్టు

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ తన అనుచరులతో కలిసి ఓ వ్యక్తిని కర్రలతో చితకబాదిన ఘటనపై తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు తీవ్రంగా గాయపడగా, కేసులో ఆయన భార్య బేబి సహా మరో 8 మంది మీద కూడా కేసు నమోదైంది.

Modi Talks to Bapatla Woman: సౌదీ పర్యటనలో బాపట్ల మహిళతో ప్రధాని మాటామంతీ

Modi Talks to Bapatla Woman: సౌదీ పర్యటనలో బాపట్ల మహిళతో ప్రధాని మాటామంతీ

ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో బాపట్ల మహిళ దుర్గాభవానీతో మాట్లాడారు. "మీరు ప్రధాని అయ్యినందుకు సంతోషంగా ఉంది" అన్న ఆమెకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు

Police Raid: వైసీపీ నేత ఫ్యాక్టరీలో భారీగా పేలుడు పదార్థాలు

Police Raid: వైసీపీ నేత ఫ్యాక్టరీలో భారీగా పేలుడు పదార్థాలు

బాపట్ల జిల్లా మార్టూరులో వైసీపీ నేత దాసం హనుమంతరావు గ్రానైట్‌ ఫ్యాక్టరీ, గోడౌన్‌లలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేశారు. జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు సహా 10 టన్నుల మందుగుండు సామగ్రి పట్టు పడగా, ఇద్దరిపై కేసు నమోదైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి