• Home » AP CID

AP CID

Kakani Govardhan Reddy: గుర్తులేదు, మరిచిపోయా, సంబంధం లేదు.. సీఐడీతో మాజీ మంత్రి

Kakani Govardhan Reddy: గుర్తులేదు, మరిచిపోయా, సంబంధం లేదు.. సీఐడీతో మాజీ మంత్రి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మొదటి రోజు విచారణ ముగిసింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణిని గుంటూరు సీఐడీ పోలీసులు అప్పగించారు. రేపు రెండోరోజు విచారణ కొనసాగనుంది. వైసీపీ ప్రభుత్వంలో భూముల‌ రికార్డుల తారుమారు కేసులో A-14గా కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. ఆ కేసుకి సంబంధించి కాకాణిని సీఐడీ పోలీసులు 26‌ ప్రశ్నలు సంధించారు.

Central Minister Chirag Paswan: ఆహార రంగంలో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

Central Minister Chirag Paswan: ఆహార రంగంలో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

నాణ్యమైన ఆహారోత్పత్తికి యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కేంద్ర ఆహార..

Green Hydrogen: నేడు గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌ 2025

Green Hydrogen: నేడు గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌ 2025

అమరావతి రాజధానిలోని నీరుకొండలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ..

Andhra School Education: పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్‌ ఫోరంలు

Andhra School Education: పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్‌ ఫోరంలు

పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్‌ ఫోరంలు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది..

YCP Jagan: 9న జగన్‌ మామిడి రైతు పరామర్శ యాత్ర

YCP Jagan: 9న జగన్‌ మామిడి రైతు పరామర్శ యాత్ర

చిత్తూరు జిల్లా బంగారుపాళేనికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ 9న రానున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

Madanapalli Files case: మదనపల్లె ఫైళ్ల  దహనం కేసులో కీలక పరిణామం

Madanapalli Files case: మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం

Madanapalli Files case: మదనపల్లె ఫైళ్ల దహనం కేసుపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌‌గా దృష్టి సారించింది. ఈ కేసులో అనుమానం ఉన్నవారిని విచారణ చేయాలని రాష్ట్ర పోలీసులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Posani : ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ విచారణ

Posani : ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ విచారణ

Posani : ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ ముగిసింది. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. జైలుకు తరలించారు. అయితే పోసానిని మరోసారి విచారించాలని సీఐడీ నిర్ణయించింది. అందుకోసం ఆయనను మరోసారి విచారణకు ఇవ్వాలని కోర్టుకు సీఐడీ కోరనుంది.

P V Sunil Kumar: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

P V Sunil Kumar: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

p v sunil kumar: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై ఫిర్యాదు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణను సీఐడి అధికారులు కార్యాలయానికి పిలిపించారు. ఆ క్రమంలో ఆయన వద్దనున్న సాక్ష్యాలను వారు తీసుకున్నారు. అలాగే ధరణికోట వెంకటేష్, దారపనేని నరేంద్రతోపాటు సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును సైతం సీఐడీ కార్యాలయానికి రావాలని సూచించారు.

AP CID: పానుగంటి చైతన్యకు మరో 11 రోజుల పాటు రిమాండ్

AP CID: పానుగంటి చైతన్యకు మరో 11 రోజుల పాటు రిమాండ్

Andhrapradesh: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ1 గా ఉన్న వైసీపీ నేత పానుగంటి చైతన్య కస్టడీ ముగియడంతో ఈరోజు (సోమవారం) ఏపీ సీఐడీ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. చైతన్యను మూడు రోజుల పాటు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దాడికి సంబంధించి పలు ముఖ్య విషయాలను సీఐడీ పోలీసులకు చైతన్య చెప్పినట్లు తెలుస్తోంది.

 మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి