Home » Airtel 5G
Which Network Is Best: పల్లెటూరు దగ్గరినుంచి సిటీల్లోని కొన్ని ఏరియాల్లో లో నెట్వర్క్ సమస్య కస్టమర్లను తీవ్రంగా వేధిస్తోంది. సిగ్నల్స్ సరిగా రాక చాలా ఇబ్బందిపడుతూ ఉన్నారు.
Starlink Satellite Internet : భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థలు ఎయిర్టెల్, జియోలు ఒకదాని తర్వాత మరొకటి శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్తో డీల్ కుదుర్చుకున్నాయి. దీంతో ఇప్పుడీ అంశం దేశమంతటా హాట్ టాపిక్గా మారింది. అసలీ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అంటే ఏమిటి.. స్టార్ లింక్ నేరుగా ఇంటర్నెట్ను మన ఇళ్లకు ఎలా తీసుకువస్తుంది..
BSNL New Recharge Plan : ఇటీవల ఫోన్ రీఛార్జీ ధరలను విపరీతంగా పెంచేశాయి అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థలు. ఇదే సదవకాశంగా తీసుకుని కస్టమర్లను ఆకర్షించేందుకు అత్యంత చౌక ధరకే సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది BSNL. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ప్రకటనతో జియో, ఎయిర్టెల్, వీఐలకు భారీ ఝలక్ ఇచ్చింది.
ఇటీవల మొబైల్ రీఛార్జీ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో డేటా లేకుండానే తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్లు రూపొందించాలని ట్రాయ్ అన్ని టెలికాం సంస్థలను ఆదేశించింది. ట్రాయ్ సూచనల మేరకు జియో, ఎయిర్టెల్లు తమ కస్టమర్ల కోసం డేటా లేకుండానే సరసమైన ధరలకు వాయిస్- ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. అవేంటంటే..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు జియో, ఎయిర్ టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించాయి. ఈ ప్లాన్ల ప్రకారం రూ.154కే కాలింగ్తోపాటు SMS సేవలను పొందవచ్చు.
జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఎప్పుడైతే టెలికాం ఛార్జీలు పెంచడం ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్కు భారీగా కలిసొచ్చింది. రీఛార్జ్ ధరలు పెంచినప్పటి నుంచి ప్రైవేటు టెలికాం కంపెనీలు యూజర్లను కోల్పోతుండగా.. అంతకంతకూ బీఎస్ఎన్ఎల్ లాభపడుతోంది.
దేశంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్లకు అనేక మంది యూజర్లు షాకిచ్చారు. జులై నుంచి పెంచిన రేట్లు అమలైన నేపథ్యంలో లక్షలాది మంది వినియోగదారులు ఈ నెట్వర్క్ల నుంచి బీఎస్ఎన్ఎల్కు మారారు.
Airtel, Reliance Jio, BSNL, Vodafone-Idea (Vi) వంటి ప్రముఖ టెలికాం ప్రొవైడర్లు సిమ్ కార్డ్లను కొనుగోలు చేసే ప్రక్రియ సులభంగా, సురక్షితంగా చేయడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) గణనీయమైన మార్పులను చేపట్టింది.
బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ చార్జీలు పెంచినప్పటి నుంచి ఆ టెలికాం సంస్థల వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారీగా పెరిగిన రీచార్జ్ ధరలతో యూజర్లు నెట్టుక్కురావడం కష్టంగా మారింది.
ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడలేక చితికిల పడిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మళ్లీ దూసుకువస్తోంది. 4జీ, 5జీ కనెక్టివిటీతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత నెలలో జియో, ఎయిర్టెల్, వీఐ మొదలైన టెలికాం ఆపరేటర్లు విపరీతంగా ఛార్జీలను పెంచాయి.