Home » Airtel 5G
మొబైల్ ఫోన్ వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా టెలికమ్యూనికేషన్ల విభాగం కీలక నిర్ణయం తీసుకొంది. ప్రీపెయిడ్ ప్లాన్..పోస్టు పెయిడ్ ప్లాన్ల మధ్య మార్పిడిని సులభతరం చేసింది.
తెలంగాణలోని ఎయిర్టెల్ కస్టమర్లు సైబర్ మోసాలకు గురి కాకుండా సదరు సంస్థ అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. AI-ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ను ప్రవేశపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.4 మిలియన్కు పైగా వినియోగదారులను రక్షించింది. కేవలం 25 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.
దేశంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో రూ.399కే బ్రాడ్బ్యాండ్, టీవీ సేవలతో పాటు అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందించనున్నట్లు తెలిపింది.
ఇండియన్ మార్కెట్లో అతి త్వరలో మరో భారీ డీల్ కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్ ఈ డీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది..
Which Network Is Best: పల్లెటూరు దగ్గరినుంచి సిటీల్లోని కొన్ని ఏరియాల్లో లో నెట్వర్క్ సమస్య కస్టమర్లను తీవ్రంగా వేధిస్తోంది. సిగ్నల్స్ సరిగా రాక చాలా ఇబ్బందిపడుతూ ఉన్నారు.
Starlink Satellite Internet : భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థలు ఎయిర్టెల్, జియోలు ఒకదాని తర్వాత మరొకటి శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్తో డీల్ కుదుర్చుకున్నాయి. దీంతో ఇప్పుడీ అంశం దేశమంతటా హాట్ టాపిక్గా మారింది. అసలీ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అంటే ఏమిటి.. స్టార్ లింక్ నేరుగా ఇంటర్నెట్ను మన ఇళ్లకు ఎలా తీసుకువస్తుంది..
BSNL New Recharge Plan : ఇటీవల ఫోన్ రీఛార్జీ ధరలను విపరీతంగా పెంచేశాయి అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థలు. ఇదే సదవకాశంగా తీసుకుని కస్టమర్లను ఆకర్షించేందుకు అత్యంత చౌక ధరకే సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది BSNL. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ప్రకటనతో జియో, ఎయిర్టెల్, వీఐలకు భారీ ఝలక్ ఇచ్చింది.
ఇటీవల మొబైల్ రీఛార్జీ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో డేటా లేకుండానే తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్లు రూపొందించాలని ట్రాయ్ అన్ని టెలికాం సంస్థలను ఆదేశించింది. ట్రాయ్ సూచనల మేరకు జియో, ఎయిర్టెల్లు తమ కస్టమర్ల కోసం డేటా లేకుండానే సరసమైన ధరలకు వాయిస్- ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. అవేంటంటే..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు జియో, ఎయిర్ టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించాయి. ఈ ప్లాన్ల ప్రకారం రూ.154కే కాలింగ్తోపాటు SMS సేవలను పొందవచ్చు.
జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఎప్పుడైతే టెలికాం ఛార్జీలు పెంచడం ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్కు భారీగా కలిసొచ్చింది. రీఛార్జ్ ధరలు పెంచినప్పటి నుంచి ప్రైవేటు టెలికాం కంపెనీలు యూజర్లను కోల్పోతుండగా.. అంతకంతకూ బీఎస్ఎన్ఎల్ లాభపడుతోంది.