Home » Airlines
అదృశ్యమైన రష్యన్ ప్యాసింజర్ విమానం కుప్పకూలినట్లు తెలిసింది. 43 మంది ప్రయాణికులతో టిండా బయలుదేరిన ఏఎన్-24 విమానం చైనా సరిహద్దుల్లోని అముర్ ప్రాంతంలో కుప్పకూలింది.
రష్యాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంగారా ఎయిర్లైన్స్ ఏఎన్-24 విమానం అదృశ్యమైంది.
అమెరికాకు చెందిన అనీశ్ అగర్వాల్ తల్లి, తండ్రి.. అనీశ్ సోదరుడు ఈనెల 27న ఎయిర్ ఇండియా విమానం (ఏ1-190)లో టొరంటో నుంచి ఢిల్లీ మీదుగా పుణె రావాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఎయిర్ ఇండియా సంస్థ వారి ప్రయాణ తేదీలను మార్చేసింది!
Flight Issue: 3జీ 329 థాయ్ ఎయిర్లైన్స్ విమానంలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. టేకాఫ్ అయ్యే సమయంలో సమస్య తలెత్తడంతో బ్యాంకాక్లోనే విమానాన్ని నిలిపివేశారు.
India Airspace Ban Pakistan: భారత ప్రభుత్వం పాకిస్థాన్పై కఠిన చర్యలు కొనసాగిస్తూనే ఉంది. భారత గగనతలంలో దాయాది విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగించింది.
భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతలు, పరస్పరం దాడుల వేళ వాస్తవాలను మరగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దేశాల ప్రజల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంపై చాలా ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
చంఢీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లూథియానా, భున్తర్, కిషన్గఢ్, పాటియాలా, సిమ్లా, జైసల్మేర్, పఠాన్కోట్, జమ్మూ, బికనెర్, లెహ్, పోర్బందర్ తదితర సిటీల్లో విమానాశ్రయాలను ఈనెల 15 వరకూ మూసివేయనున్నారు.
Several Airports Closure: ఆపరేషన్ సిందూర్ వల్ల పాకిస్తాన్, భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విమానాల ఎయిర్పోర్టులను మూసివేసినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.
Operation Sindoor: పాకిస్థాన్ ఉగ్రశిబిరాలపై భారత సైన్యం దాడుల తర్వాత ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్జెట్ ముఖ్య ప్రకటనను విడుదల చేశాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టాయి.
పాకిస్తాన్ గగనతలం(ఎయిర్ స్పేస్) మూసివేత కారణంగా భారతీయ విమానయాన సంస్థలకు ప్రతి నెలా ₹307 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. సదరు విమాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ..