Home » Airlines
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో తమ కొత్త ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)ని నియమించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) చీఫ్గా పని చేస్తున్న విలియం వాల్ష్ను తమ కొత్త సీఈవోగా ఇండిగో ప్రకటించింది.
విమాన ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానాయాన సంస్థలు ఒక్కొక్కటిగా ఆ భారాన్ని ప్రయాణికులపై మోపుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో సంస్థలు టికెట్ ధరపై ఇంధన సర్ఛార్జి విధించాయి. తాజాగా ఆకాశ ఎయిర్ సైతం టిక్కెట్ల ధరలను పెంచుతున్నట్టు శనివారం నాడు ప్రకటించింది.
ఓ విమానం రన్వేలో ఆగి ఉంది. ఈ క్రమంలో కాక్పిట్లో కూర్చున్న మహిళా పైలట్.. ఉన్నట్టుండి కిటికీ డోర్ను తెరిచింది. తర్వాత చేతులు బయటికి చాచి.. ప్రయాణికులను స్వాగతిస్తుంది. ఆ వెంటనే..
యుద్ధ పరిస్థితులను పలు విమానయాన సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. హైదరాబాద్ నుంచి లండన్, ఫ్రాంక్ఫర్ట్ వెళ్లే విమానాల టికెట్ ధరలు భారీగా పెరిగాయి.
విమాన ప్రయాణాలు ఖర్చుతో కూడుకున్నవి. ఎంత లగ్జరీ ప్రయాణం అయినా.. కొంతమంది ప్రవర్తన ఇతరులకు ఇబ్బందులు తెచ్చిపెడుతూనే ఉంటాయి. వీటన్నింటికి చెక్ పెట్టేలా..
తుర్కియే ఎయిర్లైన్స్ విమానం కోల్కతాలో బుధవారం నాడు అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో 236 మంది ప్రయాణిస్తున్నారు.
ఓ ప్రయాణికుడు పాకిస్తాన్ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటులో కూర్చున్నాడు. అయితే అక్కడి సీట్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సీటు కవర్ చిరిగిపోవడంతో ఆర్మ్రెస్ట్ విరగడంతో పాటూ లోపలి భాగాలు కూడా బయటికి కనిపిస్తున్నాయి. ఇలా..
దేశ విమానయాన రంగంలో పెను మార్పులకు రంగం సిద్ధమవుతోంది. కేవలం రెండు సంస్థల గుత్తాధిపత్యం నుంచి విమానయాన రంగం బయటపడబోతోంది.
ఇండిగో ఇబ్బందుల నేపథ్యంలో దేశంలో కొత్త ఎయిర్లైన్స్ సేవల్ని కూడా కేంద్రం తీసుకురాబోతోంది. ట్రూజెట్ విశాఖ కేంద్రంగా, శంఖ్ ఎయిర్ ఉత్తర భారతదేశం కేంద్రంగా, అల్హింద్, ఫ్లైఎక్స్ప్రెస్లు దక్షిణాది కేంద్రంగా విమానాలు నడిపే అవకాశముంది.
దేశీయ విమానయాన సంస్థ సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడే సందర్భంలో ప్రయాణికులకు ఉపశమనం కల్పిస్తూ పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. అయితే.. ఈ ఆఫర్ ఏయే ప్రయాణికులకు వర్తిస్తుంది. ఎప్పుడు చెల్లిస్తారంటే...