• Home » Airlines

Airlines

Airspace Ban: పాక్‌కు షాక్ .. ఎయిర్‌స్పేస్ బ్యాన్ పొడిగించిన భారత్..

Airspace Ban: పాక్‌కు షాక్ .. ఎయిర్‌స్పేస్ బ్యాన్ పొడిగించిన భారత్..

India Airspace Ban Pakistan: భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన చర్యలు కొనసాగిస్తూనే ఉంది. భారత గగనతలంలో దాయాది విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగించింది.

భారత్ పాక్ ఉద్రిక్తత.. ఢిల్లీ-ముంబై ఎయిర్‌లైన్ రూట్ మూసివేత

భారత్ పాక్ ఉద్రిక్తత.. ఢిల్లీ-ముంబై ఎయిర్‌లైన్ రూట్ మూసివేత

భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతలు, పరస్పరం దాడుల వేళ వాస్తవాలను మరగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దేశాల ప్రజల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంపై చాలా ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

India-Pakistan Tensions: మే15 వరకూ 24 విమానాశ్రయాలు మూత.. కేంద్రం ప్రకటన

India-Pakistan Tensions: మే15 వరకూ 24 విమానాశ్రయాలు మూత.. కేంద్రం ప్రకటన

చంఢీగఢ్, శ్రీనగర్, అమృత్‌సర్, లూథియానా, భున్తర్, కిషన్‌గఢ్, పాటియాలా, సిమ్లా, జైసల్మేర్, పఠాన్‌కోట్, జమ్మూ, బికనెర్, లెహ్, పోర్‌బందర్ తదితర సిటీల్లో విమానాశ్రయాలను ఈనెల 15 వరకూ మూసివేయనున్నారు.

 Operation Sindoor:  ఆపరేషన్ సిందూర్.. ఎయిర్‌పోర్టుల మూసివేత

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఎయిర్‌పోర్టుల మూసివేత

Several Airports Closure: ఆపరేషన్ సిందూర్ వల్ల పాకిస్తాన్, భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విమానాల ఎయిర్‌పోర్టులను మూసివేసినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.

Operation Sindoor: ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన.. ఆ ప్రాంతాల్లో విమానాశ్రయాలు బంద్

Operation Sindoor: ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన.. ఆ ప్రాంతాల్లో విమానాశ్రయాలు బంద్

Operation Sindoor: పాకిస్థాన్ ఉగ్రశిబిరాలపై భారత సైన్యం దాడుల తర్వాత ఎయిర్‌ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ ముఖ్య ప్రకటనను విడుదల చేశాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టాయి.

Pakistan airspace: పాక్ వల్ల నెలకి ₹307 కోట్లు నష్టం

Pakistan airspace: పాక్ వల్ల నెలకి ₹307 కోట్లు నష్టం

పాకిస్తాన్ గగనతలం(ఎయిర్ స్పేస్) మూసివేత కారణంగా భారతీయ విమానయాన సంస్థలకు ప్రతి నెలా ₹307 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. సదరు విమాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ..

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ బిగ్ అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను మరమ్మతులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ టెర్మినల్ నుంచి విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తారని సదరు ఎయిర్ లైన్స్ వెల్లడించింది.

Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు కలకలం.. న్యూయార్క్ వెళ్తుండగా..

Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు కలకలం.. న్యూయార్క్ వెళ్తుండగా..

Air India Flight : ముంబై నుండి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు రావడంతో కలకలం చెలరేగింది. బోయింగ్ 777-300 ER విమానంలో 19 మంది సిబ్బంది సహా 322 మంది ప్రయాణీకులు ఉన్నారు. విమానం గాల్లో ఉండగానే..

Airlines fire.. అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు

Airlines fire.. అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు

హ్యూస్టన్‌‌: అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత వారం మూడు రోజుల వ్యవధిలో రెండు విమాన ప్రమాదాలు జరుగగా.. తాజాగా మరో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్‌ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ నుంచి బయటకు పంపించారు.

Airbus : ఏపీకి ‘ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌’!?

Airbus : ఏపీకి ‘ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌’!?

రాష్ట్రంలో హెచ్‌125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ‘ఎయిర్‌ బస్‌’ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి