Home » Adani Group
అదానీ గ్రూప్.. ఆరోగ్య సంరక్షణ హెల్త్కేర్ రంగంలోకి ప్రవేశిస్తోంది.
ప్రజలందరికీ అత్యవసరమైన వైద్య సేవలు ఇప్పుడు అత్యంత కాస్ట్లీ వ్యవహారంలా మారిపోయాయి. ఈ నేపథ్యంలో విప్లవాత్మకంగా దేశంలో అదానీ వైద్య ఆలయాలు రాబోతున్నాయి. ఇవి దేశ వైద్యరంగాన్ని కొత్తపుంతలు తొక్కించబోతున్నాయి.
అధికారులకు లంచాలు ఇచ్చారన్న కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అతడి దగ్గరి బంధువు సాగర్లపై దర్యాప్తు కొనసాగుతోందని అమెరికా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ,సెక్) వెల్లడించింది.
ఆపరేషన్ సిందూర్లో అదానీ గ్రూపు తయారు చేసిన స్కైస్ర్టైకర్ డ్రోన్లు భారత్ పాక్పై దాడులను తిరిగిపెట్టేందుకు ఉపయోగించాయి. ఈ డ్రోన్లు 100 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను తగులుతాయి, భారత ఆర్మీకి సరఫరా చేస్తోంది.
అదానీ గ్రూప్ సంస్థలో 2021 మే నెలలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్లో ప్రణవ్ అదానీ దోషిగా తేలింది. సెబీ దర్యాప్తులో ఆయన కీలక సమాచారాన్ని బావ మరిది కునాల్ షాకు ముందే చేరవేయడంతో ట్రేడింగ్ జరిగింది.
ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ 5% క్షీణించి మదుపరుల ₹14 లక్షల కోట్ల సంపద ఆవిరైంది
హురున్ 2025 కుబేరుల జాబితాలో భారతదేశం నుంచి 284 మంది చోటు సంపాదించగా, ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉండగా, అత్యంత సంపన్న భారత మహిళగా రోష్నీ నాడార్ నిలిచారు. జాబితాలో 21 మంది తెలుగువారుకూ స్థానం లభించడంతో వారి మొత్తం సంపద రూ.98 లక్షల కోట్లకు చేరుకుంది
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ హైదరాబాద్కు వచ్చారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమానికి తన కుమారుడు కరణ్ అదానీతో కలిసి ఆయన హాజరయ్యారు.
భారత్లో రెండో అతి పెద్ద ధనవంతుడైన గౌతమ్ అదానీ సంపదకు భారీగా గండి పడింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..
కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ పాలనలోని అక్రమ నిర్ణయాలన్నీ రద్దు చేస్తారని అందరూ భావించారు. ఈ దిశగా కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.