TGRTC Tour Packages: తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకే వారికి ఆర్టీసీ బంపరాఫర్ ఇచ్చింది. ప్రత్యేక టూర్ ప్యాకేజీతో భక్తి, విహార యాత్రలకు వెళ్లే అవకాశం కల్పిస్తోంది ఆర్టీసీ.
భారతీయులు అనేక మంది ఇటీవల కాలంలో ఐరోపా దేశాల్లో పర్యటించేందుకు మొగ్గు చూపుతున్నారు. మరి భారతీయ టూరిస్టులకు అత్యధికంగా వీసాలు జారీ చేసిన దేశాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
Indian Railways: కేవలం రూ. 25లతో దేశం మొత్తం చుట్టేయొచ్చు అంటే నమ్మగలరా. ఇది నిజంగా నిజం. ఈ రైలు దేశవ్యాప్తంగా ప్రయాణిస్తుంది. దాదాపు 8 వేల కిలోమీటర్లు మేర ప్రయాణిస్తుంది.
రైలు ప్రయాణికులు తమ వెంట ఎంత బరువున్న లగేజీని తీసుకెళ్లవచ్చనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఈ పరిమితి దాటితే భారీగా జరిమానాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
సరస్వతి పుష్కరాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఈ పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆ ప్రాంత పరిధిలో దర్శించుకోవాల్సిన ప్రముఖ పుణ్యస్థలాలు ఏమున్నాయి.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
విమాన ప్రయాణాలు చేసే వారు కొన్ని విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చిన్న పొరపాట్లుకు భారీ చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు.
మోదీ సర్కారు ప్రవేశపెట్టిన 'దేఖో అప్నా దేశ్'.. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేలా ఐఆర్సీటీసీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.