• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

పక్కాగా ఫీవర్‌ సర్వే

పక్కాగా ఫీవర్‌ సర్వే

గ్రామాల్లో పక్కాగా ఫీవర్‌ సర్వే చేయాలని, జ్వరాలపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో జమాల్‌బాషా ఆదేశించారు. మండలంలోని మారుమూల పినకోట పీహెచ్‌సీని శనివారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

భారీ వర్షం

భారీ వర్షం

జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తరువాత వర్షం పడింది. అనకాపల్లి, నర్సీపట్నం, గొలుగొండ, సబ్బవరం, పాయకరావుపేట, ఎలమంచిలిలో చిరుజల్లులు కురిశాయి.

అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాపై కసరత్తు

అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాపై కసరత్తు

అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల తుది జాబితా తయారీపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 2,33,570 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.

అన్నదాత ఆనందం

అన్నదాత ఆనందం

మండలంలో రూ.2 కోట్లతో 75 సాగునీటి కాలువల్లో పూడికతీత, అభివృద్ధి పనులు చేపట్టడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సాగునీటి కాలువలను నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సాగునీటి కాలువలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

త్రిశంకుస్వర్గంలో భాషోపాధ్యాయులు

త్రిశంకుస్వర్గంలో భాషోపాధ్యాయులు

గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు అధికారులు అత్యుత్సాహంతో భాషోపాధ్యాయ (లాంగ్వేజ్‌ పండిట్లు) కేడర్‌ను రద్దు చేయడంతో వారంతా ఆరేళ్ల నుంచి త్రిశంకుస్వర్గంలో ఉండిపోయారు.

తల్లుల్లో ఆనందోత్సాహాలు

తల్లుల్లో ఆనందోత్సాహాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు గురువారం సాయంత్రం నుంచే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి.

అనుమానాలు అనేకం

అనుమానాలు అనేకం

అనకాపల్లి జిల్లా పరవాడ రాంకీ ఫార్మా సిటీలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సాయి శ్రేయాస్‌ కంపెనీలో విషవాయువులు పీల్చి ఇద్దరు సేఫ్టీ అధికారులు చనిపోయిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తల్లుల్లో ఆనందోత్సాహాలు

తల్లుల్లో ఆనందోత్సాహాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు గురువారం సాయంత్రం నుంచే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్న పిల్లలు ఎంత మంది వుంటే అంత మందీకి నగదు జమ అవుతున్నది. దీంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్ల బిల్లులకు గ్రహణం

ఇళ్ల బిల్లులకు గ్రహణం

ప్రధాన మంత్రి జన్‌మన్‌ యోజన కింద చేపట్టిన పక్కా ఇళ్లకు బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి. మూడు నెలల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు తీవ్వ ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల సమాచారం మేరకు జిల్లాలో 3,982 మంది లబ్ధిదారులకు రూ.25.43 కోట్లు అందాల్సి వుంది.

క్షణికావేశంలో దారుణం

క్షణికావేశంలో దారుణం

జీవీఎంసీ 54వ వార్డు పరిధిలోని రెడ్డికంచరపాలెంలో శుక్రవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి