• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

అమరావతిని అంగుళం కూడా వేరొకరు కదిపే పరిస్థితి లేకుండా కట్టుదిట్టంగా చట్టాలు, శాసనాలతో ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం సొంతమని హోం మంత్రి అనిత అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని పునఃప్రతిష్టించిన కేంద్ర ప్రభుత్వానికి హోం మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

చేనేతలకు ఉచిత కరెంట్‌పై హోం మంత్రి అనిత ఇంటింటి ప్రచారం

చేనేతలకు ఉచిత కరెంట్‌పై హోం మంత్రి అనిత ఇంటింటి ప్రచారం

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పర్యటించిన హోంమంత్రి అనిత చేనేతలకు ఉచిత విద్యుత్ పథకంపై ప్రచారం చేశారు. చేనేతలకు సరికొత్త వెలుగులంటూ ఇంటింటికి వెళ్లి హోం మంత్రి కరపత్రాలను పంచారు.

స్పీడ్‌ 40 ఆచరణ సాధ్యమేనా!?

స్పీడ్‌ 40 ఆచరణ సాధ్యమేనా!?

నగరంలో పోలీసులు అమలు చేస్తున్న గరిష్ఠ వేగ పరిమితి నిబంధనలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అనర్హులకు ప్రసాదాల కాంట్రాక్టు!

అనర్హులకు ప్రసాదాల కాంట్రాక్టు!

సింహాచలం దేవస్థానంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ప్రసాదాలు తయారుచేసే కాంట్రాక్టర్లు నిర్ణీత కాల పరిమితి లేకుండా మారిపోతున్నారు.

ఆస్తుల గొడవలు, వివాహేతర సంబంధాలు

ఆస్తుల గొడవలు, వివాహేతర సంబంధాలు

గత నెల 11వ తేదీన ఆరిలోవ దుర్గానగర్‌లో కాపు లక్ష్మి (45) అనే గృహిణిని పదిహేనేళ్లుగా పరిచయం ఉన్న టాటూ శివ అనే వ్యక్తి మూడో కంటికి తెలియకుండా మట్టుబెట్డాడు.

గ్రేటర్‌కు రూ.620 కోట్లు

గ్రేటర్‌కు రూ.620 కోట్లు

జీవీఎంసీ పరిధిలో ఆస్తి పన్ను రికార్డు స్థాయిలో వసూలైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను కింద రూ.620 కోట్లు ఆదాయం వచ్చింది.

ప్రజల్లోకి బడ్జెట్‌ కేటాయింపులు

ప్రజల్లోకి బడ్జెట్‌ కేటాయింపులు

సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమన్వయం చేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ విశేషాలను, రంగాల వారీ కేటాయింపులను ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.

16 బస్సులపై కేసులు

16 బస్సులపై కేసులు

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో ఉల్లంఘనలకు గుర్తించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ను కొనసాగిస్తున్నట్టు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఆర్‌సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు.

అక్కరకురాని అతిథి గృహం

అక్కరకురాని అతిథి గృహం

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వాల్సిన ఐటీడీఏ అతిథి గృహం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. రెండున్నరేళ్లుగా దాని నిర్వహణను ఐటీడీఏ అధికారులు పట్టించుకోకపోవడంతో పాడుబడిన బంగ్లాలా దర్శనమిస్తోంది. పర్యాటక సీజన్‌లో లంబసింగికి వచ్చే సందర్శకులను వసతి సమస్య వేధిస్తోంది. ఐటీడీఏ అతిథి గృహాన్ని అందుబాటులోకి తెస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కానీ అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

గ్రావెల్‌ దోపిడీ!

గ్రావెల్‌ దోపిడీ!

పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూములు గ్రావెల్‌ అక్రమార్కులకు అడ్డాగా మారుతున్నాయి. అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, అనకాపల్లి ప్రాంతాల్లో ఉన్న ఏపీఐఐసీ భూముల్లో గ్రావెల్‌, రాళ్లను అనుమతి లేకుండా తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కొందరు స్థానిక నేతల సహకారం వెరసి అక్రమార్కులకు వరంగా మారుతున్నది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి