సీటి బస్సు డ్రైవర్, కండక్టర్పై దాడికి తెగబడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి పోలీసులు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందుకూరుపేట మండలం గంగపట్నం వేపచెట్టు సెంటర్లో సైకిల్పై స్కూల్కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో...
నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్, కండక్టర్పై దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. డ్రైవర్ గొంతు కోశారు. ఈ దాడిలో కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఇవాళ(ఆదివారం) మరో కేసు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్లకూరు రైటర్ సత్రం వద్ద శౌర్యన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అహంకారంతో మాట్లాడితే ఏ దేవుడు కూడా క్షమించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలకు స్వర్ణముఖి నది, వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. వాకాడు, కోట మండలాల్లో సముద్రపు అలలు ఎగిసి పడుతున్నాయి. ఉప్పుటేరు వాగు ఉప్పొంగి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. కైవల్యా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. కండలేరు వాగు సైతం..
నెల్లూరులో సీపీఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి మాఫియా నేత కామాక్షమ్మకు చెందిన ఐదు ఇళ్లను మంగళవారం స్థానికులు నేలమట్టం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్థమైందని విమర్శలు చేశారు.
సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.