TDP: టీడీపీ ఆఫీసుపై రాళ్ల దాడి.. కిటికీ అద్దాలు ధ్వంసం
ABN, Publish Date - Apr 19 , 2025 | 09:55 AM
ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంతమంది దుండగులు దాడి చేశారు. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో రాళ్లు విసిరారు. దీంతో కిటీకీ అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంతమంది దుండగులు దాడి చేశారు. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో రాళ్లు విసిరారు. దీంతో కిటీకీ అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం టీడీపీ ఆఫీసుకు వచ్చిన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
TTD Donation Management: గోవిందుడి ఖజానా మరింత భద్రం
Minister NMD Farooq: మైనార్టీలకిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యం
Kasireddy Rajasekhar Reddy: ముందస్తు బెయిలివ్వండి అరెస్టు నుంచి కాపాడండి
Read Latest AP News And Telugu News
Updated at - Apr 19 , 2025 | 09:57 AM