• Home » NTR District

NTR District

MP Kesineni Sivanath: యోగాంధ్రలో ఎన్టీఆర్‌ జిల్లా మరో రికార్డ్ : ఎంపీ‌ కేశినేని శివనాథ్

MP Kesineni Sivanath: యోగాంధ్రలో ఎన్టీఆర్‌ జిల్లా మరో రికార్డ్ : ఎంపీ‌ కేశినేని శివనాథ్

ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ‌ కేశినేని శివనాథ్ ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు.

Yoga Rally: యోగాకు పెరుగుతున్న ఆదరణ: కలెక్టర్ లక్ష్మీ శా

Yoga Rally: యోగాకు పెరుగుతున్న ఆదరణ: కలెక్టర్ లక్ష్మీ శా

Yoga Rally: భారతదేశంలో పుట్టిన యోగా .. విశ్వ వ్యాప్తం అవుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా అన్నారు. నేడు ఎన్నో దేశాలు యోగాని దినచర్యలో భాగం చేసుకున్నాయని తెలిపారు. మన దేశంలో‌ కూడా యోగాకు ఆదరణ పెరుగుతోందని అన్నారు.

Tiruvuru: రసవత్తరంగా తిరువూరు ఛైర్మన్‌ ఎన్నిక

Tiruvuru: రసవత్తరంగా తిరువూరు ఛైర్మన్‌ ఎన్నిక

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా సాగింది. చివరికి టిడిపి పీఠం కైవసం చేసుకుంది. టిడిపి అభ్యర్థి కోలికపోగు నిర్మల విజయ దుందుభి మ్రోగించారు.

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Tiruvuru Political Clash: తిరువూరుకు దేవినేని అవినాష్ రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

TDP Vs YSRCP Tiruvuru: తిరువూరు ఛైర్మన్‌ ఎన్నికకు మళ్లీ బ్రేక్

TDP Vs YSRCP Tiruvuru: తిరువూరు ఛైర్మన్‌ ఎన్నికకు మళ్లీ బ్రేక్

TDP Vs YSRCP Tiruvuru: తిరువూరు నగర పంచాయతీ ఉపఎన్నిక కోరం లేక వాయిదా పడింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు తదుపరి ఛైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్డీవో మాధురి వెల్లడించారు.

Tiruvuru Panchayat Election: తిరువూరు ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా.. ఎందుకంటే

Tiruvuru Panchayat Election: తిరువూరు ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా.. ఎందుకంటే

Tiruvuru Panchayat Election: తిరువూరు పంచయతీ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

P4 Initiative: పీ-4 తొలి అడుగు పడింది

P4 Initiative: పీ-4 తొలి అడుగు పడింది

ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన పీ-4 పథకం ఆచరణలోకి వచ్చింది. 41 బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు ఆటోలు, కుట్టు మిషన్లు, ఉద్యోగాలు, ఇంటి స్థలాలు అందజేశారు

TDP: టీడీపీ ఆఫీసుపై రాళ్ల దాడి.. కిటికీ అద్దాలు ధ్వంసం

TDP: టీడీపీ ఆఫీసుపై రాళ్ల దాడి.. కిటికీ అద్దాలు ధ్వంసం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంతమంది దుండగులు దాడి చేశారు. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో రాళ్లు విసిరారు. దీంతో కిటీకీ అద్దాలు ధ్వంసమయ్యాయి.

Unseasonal Rains Damage: చేతికొచ్చిన పంట నేలరాలింది.. అన్నదాత కంట కన్నీరు

Unseasonal Rains Damage: చేతికొచ్చిన పంట నేలరాలింది.. అన్నదాత కంట కన్నీరు

Unseasonal Rains Damage: అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. చేతికొచ్చిన పంట నేలరాలడంతో అన్నదాతల బాధ వర్ణణాతీతం. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్న పరిస్థితి.

CM Chandrababu: డబ్బునోళ్లంతా ఆ పని చేయండి.. సీఎం చంద్రబాబు పిలుపు

CM Chandrababu: డబ్బునోళ్లంతా ఆ పని చేయండి.. సీఎం చంద్రబాబు పిలుపు

CM Chandrababu: సమాజంలో అందరికీ అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పారు. దేశంలో ఉన్న ఏ వ్యక్తీ పేదరికంలో ఉండకూడదని అన్నారు. దేశంలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి