• Home » Andhra Pradesh

Andhra Pradesh

DSC - 2025:  ఏపీ మెగా డీఎస్సీ 2025 పరీక్షలు వాయిదా

DSC - 2025: ఏపీ మెగా డీఎస్సీ 2025 పరీక్షలు వాయిదా

ఏపీ డీఎస్సీ - 2025 నియామక పరీక్షలు వాయిదా పడ్డాయి. యోగా దినోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ఈ నియామక పరీక్షలు వాయిదా వేసినట్టు డీఎస్సీ కన్వీనర్ ​ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.

Chandrababu Naidu: జీరో కరెప్షన్ ఏపీ లక్ష్యం.. 10 ప్రధాన ప్రజా సమస్యలపై ఫోకస్

Chandrababu Naidu: జీరో కరెప్షన్ ఏపీ లక్ష్యం.. 10 ప్రధాన ప్రజా సమస్యలపై ఫోకస్

ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పష్టం చేశారు. ఎవరు అవినీతికి పాల్పడినా వారిపై తక్షణ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.

Breaking News: డీఎస్సీ పరీక్షలు వాయిదా

Breaking News: డీఎస్సీ పరీక్షలు వాయిదా

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Deputy CM Pawan: కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం దురదృష్టకరం: పవన్

Deputy CM Pawan: కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం దురదృష్టకరం: పవన్

Deputy CM Pawan: కూర్మగ్రామంలో అగ్నిప్రమాద ఘటనపై లోతైన విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఈ ఘటన దురుదృష్టకరమన్నారు.

Podili Attack Case: పొదిలి దాడి కేసులో మరో 15 మంది అరెస్ట్

Podili Attack Case: పొదిలి దాడి కేసులో మరో 15 మంది అరెస్ట్

Podili Attack Case: పొదిలి దాడి కేసులో మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మహిళలు, పోలీసులపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి.

AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల కీలక భేటీ

AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

Tirupati Land Grabbers: రాత్రికి రాత్రే ఆలయం నేలమట్టం.. రెచ్చిపోతున్న భూబకాసురులు

Tirupati Land Grabbers: రాత్రికి రాత్రే ఆలయం నేలమట్టం.. రెచ్చిపోతున్న భూబకాసురులు

Tirupati Land Grabbers: తిరుచానూరులో నాగాలమ్మ ఆలయాన్ని భూకబ్జాదారులు నేలమట్టం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. భూకబ్జాదారులను గ్రామస్తులు చితకబాదారు.

Tension In Tadipatri: జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. తాడపత్రిలో ఏం జరుగుతోంది

Tension In Tadipatri: జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. తాడపత్రిలో ఏం జరుగుతోంది

Tension In Tadipatri: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డిగా పరిస్థితి మారింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి జిల్లాకు వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు జేసీ ఇంటికి చేరుకుంటున్నారు.

AP News: కాకినాడ జిల్లాలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి

AP News: కాకినాడ జిల్లాలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి

తాళ్లరేవు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతిచెందిన ఘటనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వారు వైద్యుల నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Huge Fraud: వైసీపీ హయాంలో మరో భారీ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..

Huge Fraud: వైసీపీ హయాంలో మరో భారీ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..

వైసీపీ ప్రభుత్వం హయాంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. పదోన్నతుల పేరుతో గంగమ్మ గుడి భజంత్రీలకు వైసీపీ నేతలు టోకరా పెట్టారు. ఐదుమంది భజంత్రీలకు గ్రేడ్- 2 నుంచి గ్రేడ్ -1 కళాకారులుగా పదోన్నతి పేరుతో నకిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి