• Home » AP News

AP News

Chandrababu Naidu: జీరో కరెప్షన్ ఏపీ లక్ష్యం.. 10 ప్రధాన ప్రజా సమస్యలపై ఫోకస్

Chandrababu Naidu: జీరో కరెప్షన్ ఏపీ లక్ష్యం.. 10 ప్రధాన ప్రజా సమస్యలపై ఫోకస్

ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పష్టం చేశారు. ఎవరు అవినీతికి పాల్పడినా వారిపై తక్షణ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.

Minister Parthasarathi: జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి దారులు పారిపోయారు

Minister Parthasarathi: జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి దారులు పారిపోయారు

కూటమి పాలనలో తల్లికి వందనం, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామని కొలుసు మంత్రి పార్థసారథి తెలిపారు. తమ ప్రభుత్వంలో పిల్లలను చదివించి, వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

AP Crime Rate: భయం పోయింది.. భద్రత పెరిగింది..

AP Crime Rate: భయం పోయింది.. భద్రత పెరిగింది..

గత వైసీపీ ప్రభుత్వంలో బిక్కుబిక్కు మంటూ బతికిన రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రాకతో పెద్ద ఉపశమనం లభించింది. ప్రభుత్వం మారితే భయం పోయి భద్రతకు భరోసా ఉంటుందనే వారి నమ్మకం నిజమైంది.

AP News: కాకినాడ జిల్లాలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి

AP News: కాకినాడ జిల్లాలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి

తాళ్లరేవు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతిచెందిన ఘటనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వారు వైద్యుల నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Huge Fraud: వైసీపీ హయాంలో మరో భారీ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..

Huge Fraud: వైసీపీ హయాంలో మరో భారీ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..

వైసీపీ ప్రభుత్వం హయాంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. పదోన్నతుల పేరుతో గంగమ్మ గుడి భజంత్రీలకు వైసీపీ నేతలు టోకరా పెట్టారు. ఐదుమంది భజంత్రీలకు గ్రేడ్- 2 నుంచి గ్రేడ్ -1 కళాకారులుగా పదోన్నతి పేరుతో నకిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

AP Sarpanch Protest: ఆర్థిక సంఘం నిధులివ్వాలి సర్పంచ్‌ల డిమాండ్‌

AP Sarpanch Protest: ఆర్థిక సంఘం నిధులివ్వాలి సర్పంచ్‌ల డిమాండ్‌

గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కటకటలాడుతున్నాయి. 2024-25 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రెండో విడత కింద సుమారు రూ.1,121 కోట్లను కేంద్రం 5 నెలల కిందటే రాష్ట్రానికి విడుదల చేసింది.

స్వచ్ఛందంగా రక్తదానం చేయండి: గవర్నర్‌

స్వచ్ఛందంగా రక్తదానం చేయండి: గవర్నర్‌

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ విజ్ఞప్తి చేశారు.

Minister Durgesh: బెలుం గుహలకు వారసత్వ జాబితాలో చోటు

Minister Durgesh: బెలుం గుహలకు వారసత్వ జాబితాలో చోటు

పురాతన సంస్కృతీ వారసత్వానికి ప్రతీక అయిన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గుహలకు భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు దక్కడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ హర్షం వ్యక్తం చేశారు.

Rain Alert Andhra: నైరుతి కదలికలో స్వల్ప జాప్యం

Rain Alert Andhra: నైరుతి కదలికలో స్వల్ప జాప్యం

నైరుతి రుతుపవనాల కదలికలో స్వల్ప జాప్యం నెలకొంది. రానున్న మూడు రోజుల్లో విదర్భ,ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని..

Arja Srikanth: నేటితరం సివిల్‌ సర్వెంట్లకు గోపాలకృష్ణ ఆదర్శం

Arja Srikanth: నేటితరం సివిల్‌ సర్వెంట్లకు గోపాలకృష్ణ ఆదర్శం

విశ్రాంత ఐఏఎస్‌ ఎం.గోపాలకృష్ణ నేటి తరం సివిల్‌ సర్వెంట్లకు ఆదర్శమని ఏపీ భవన్‌ స్పెషల్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఏపీ భవన్‌ ఆడిటోరియంలో గోపాలకృష్ణ రాసిన...

తాజా వార్తలు

మరిన్ని చదవండి