Home » AP News
రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను అమలు చేసేందుకు విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది.
రెవెన్యూ లోటును సర్దుబాటు చేసుకుంటాం. వినియోగదారుడిపై భారం వేయం అని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.
ర్నూలు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ అంశం కలకలం రేపింది. తమను మూడో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని, వినాయక చందాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని మొదటి సంవత్సరం విద్యార్థులు...
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి తాత్కాలిక షెడ్యూలు రూపొందించింది. ఈ నెల 18న నోటిఫికేషన్ జారీచేయాలని భావిస్తోంది.
టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) శనివారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసింది.
మెగా డీఎస్సీ-2025 ఫలితాలను ఈ నెల 15లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
ప్రపంచమంతా శాంతి నెలకొనాలని శ్రీవారిని కోరుకున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తోంది. దీన్ని ఓర్చుకోలేని వైసీపీ సైకో ముఠా ఆత్మహుతి చేసుకునే స్థితికి దిగజారుతోంది....
రైతు సంక్షేమమే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఒక సీటుకే పరిమితం చేస్తారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అన్నారు.