Home » AP News
రాజధాని అమరావతిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. పార్లమెంట్లో రాజధాని అమరావతిపై కీలక చర్చ జరిగే సమయంలో తాడేపల్లి ప్యాలెస్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం జిల్లా గుత్తి మండలం పూలకుంట గ్రామ శివారులో కొట్టేల లక్ష్మి(45) అనే మహిళను ఆమె భర్త బండరాళ్లతో మోది మంగళవారం చంపేశాడు.
‘మీ ఇంట్లో ఇలానే భోజనం వండుతారా? మరీ ఇంత అధ్వాన్నంగా పిల్లలకు అన్నం పెడితే ఎలా... మెనూ పాటించడం లేదు.
‘నాకు మా యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తి. ఆయన బాటలోనే నడుస్తా. ఎవరు ఎన్ని రాళ్లు విసిరినా రాటుదేలుతా’ అని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఈ వేసవి సీజన్ మొత్తం ఎండ మంట పుట్టించనుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి ఉష్ఱోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. ఈ మూడు నెలల్లో ఎక్కువ రోజులు వడగాడ్పులు వీయనున్నాయి.
రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడుతున్న చట్టసవరణ బిల్లుపై వైసీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సంజీవని ప్రాజెక్టును జూలైలోగా...
పాలనలో ఎలాం టి లోపాలు, అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పశ్చిమ బైపాస్ మంగళవారం అర్ధరాత్రి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల ల్యాండింగ్ పాయింట్...