• Home » AP News

AP News

Electricity Regulatory Commission: బీఈఎస్ఎస్‌కు ఈఆర్‌సీ గ్రీన్‌ సిగ్నల్‌

Electricity Regulatory Commission: బీఈఎస్ఎస్‌కు ఈఆర్‌సీ గ్రీన్‌ సిగ్నల్‌

రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎస్ఎస్‌)ను అమలు చేసేందుకు విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది.

CS K. Vijayanand: రెవెన్యూ లోటును సర్దుబాటు చేసుకుంటాం

CS K. Vijayanand: రెవెన్యూ లోటును సర్దుబాటు చేసుకుంటాం

రెవెన్యూ లోటును సర్దుబాటు చేసుకుంటాం. వినియోగదారుడిపై భారం వేయం అని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ స్పష్టం చేశారు.

Junior Student Complaint: కర్నూలు మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం

Junior Student Complaint: కర్నూలు మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం

ర్నూలు మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌ అంశం కలకలం రేపింది. తమను మూడో సంవత్సరం ఎంబీబీఎస్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేస్తున్నారని, వినాయక చందాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని మొదటి సంవత్సరం విద్యార్థులు...

Higher Education: 18న డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

Higher Education: 18న డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి తాత్కాలిక షెడ్యూలు రూపొందించింది. ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీచేయాలని భావిస్తోంది.

Teachers Protests: టీచర్లకు బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలి

Teachers Protests: టీచర్లకు బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలి

టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) శనివారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసింది.

Education Department: 15లోగా మెగా డీఎస్సీ ఫలితాలు

Education Department: 15లోగా మెగా డీఎస్సీ ఫలితాలు

మెగా డీఎస్సీ-2025 ఫలితాలను ఈ నెల 15లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

Tirumala: శ్రీవారి సన్నిధిలో గడ్కరీ దంపతులు

Tirumala: శ్రీవారి సన్నిధిలో గడ్కరీ దంపతులు

ప్రపంచమంతా శాంతి నెలకొనాలని శ్రీవారిని కోరుకున్నట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

సూపర్‌ సిక్స్‌ అమలుతో వైసీపీ నేతల్లో అక్కసు: మాణిక్యాలరావు

సూపర్‌ సిక్స్‌ అమలుతో వైసీపీ నేతల్లో అక్కసు: మాణిక్యాలరావు

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తోంది. దీన్ని ఓర్చుకోలేని వైసీపీ సైకో ముఠా ఆత్మహుతి చేసుకునే స్థితికి దిగజారుతోంది....

రైతు సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యం: మాధవ్‌

రైతు సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యం: మాధవ్‌

రైతు సంక్షేమమే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

ఒక సీటుకే వైసీపీ పరిమితం: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

ఒక సీటుకే వైసీపీ పరిమితం: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఒక సీటుకే పరిమితం చేస్తారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి