భారత్ పాక్ ఉద్రిక్తత.. ఢిల్లీ-ముంబై ఎయిర్లైన్ రూట్ మూసివేత
ABN, Publish Date - May 10 , 2025 | 02:08 PM
భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతలు, పరస్పరం దాడుల వేళ వాస్తవాలను మరగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దేశాల ప్రజల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంపై చాలా ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతలు, పరస్పరం దాడుల వేళ వాస్తవాలను మరగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దేశాల ప్రజల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంపై చాలా ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చెబుతోంది ఏంటీ..? అసలు వాస్తవం చెప్పే ప్రయత్నమెంటీ..? పాకిస్తాన్ పచ్చి అబద్దాలు, ఇండియా కఠోర సత్యాలను ఈ కథనంలో చూద్దాం.
ఈ వార్తలు కూడా చదవండి..
Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
Pawan Kalyan: సైనికులకు నైతిక మద్దతిద్దాం
Airport Security Alert: ఎయిర్పోర్టుల్లో హైఅలర్ట్
Minister Sandhya Rani: అన్ని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి
For More AP News and Telugu News
Updated at - May 10 , 2025 | 02:10 PM