Home » Delhi
Plane Crash Death Toll: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడినవారు సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Helicopter crash.. ఉత్తరాఖండ్: ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్లో ఆదివారం హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
రవాణా వ్యవస్థలో దివ్యాంగులకు మరిన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలు రూపొందించారు.
Ahmedabad Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు వెళ్లనున్నారు.
International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీతో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని కేంద్ర ఆయూష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ అన్నారు. 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఏపీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర నుంచి కావాల్సిన నిధుల అంశంలో బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ప్రకటన జరిగే అవకాశం ఉంది. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు..
CM Revanth KCR Family: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబ సభ్యులే శత్రువులన్నారు.
TG News: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుతోపాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను మార్చే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. శాఖల కేటాయింపుపై బుధవారం స్పష్టత రానుంది.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించాయి. ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు తొమ్మిదో అంతస్తు నుంచి కిందకు ఒక కుటుంబం దూకింది.