Share News

Pahalgam Terror Attack: ఉగ్రదాడికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ

ABN , Publish Date - Apr 25 , 2025 | 09:09 PM

జమ్మూకాశ్వీర్‌‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకూ ప్రదర్శన చేశారు.

Pahalgam Terror Attack: ఉగ్రదాడికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ

జమ్మూకాశ్వీర్‌‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకూ ప్రదర్శన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొని పహల్గామ్‌ మృతులకు సంతాపం తెలియజేశారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Apr 25 , 2025 | 09:09 PM