Home » Trending Videos
ఓ పార్టీలో చాలా మంది అతిథులకు టేబుల్స్ వేసి మరీ ఘనంగా పార్టీ ఇస్తుంటారు. ఈ విందులో రకరకాల నాన్వెజ్ ఐటెమ్స్తో పాటూ మందు కూడా విచ్చలవిడిగా సరఫరా చేశారు. అయితే ఈ విందులో మందు బాబులు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఐరన్ బాక్స్ను అంతా దుస్తులను ఇస్త్రీ చేసుకునేందుకు వాడడం మామూలే. అయితే చాలా మంది దీంతో విచిత్రమైన పనులు చేయడం చూస్తుంటాం. కొందరు ఐరన్ బాక్స్పై పాత్ర పెట్టి వంట చేయడం చూశాం. అయితే తాజాగా, ఓ మహిళ ఐరన్ బాక్స్ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఇద్దరు యువకులు రోడ్డు పక్కన బైకు ఆపుకోని ఏదో అడ్రస్ కోసం వెతుకుతున్నట్లు నటిస్తుంటారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా రోడ్డు పక్కకు చూస్తుంటారు. ఇంతలో ఎదురుగా ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వస్తుంటారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ విశాలమైన రోడ్డులో ఓ బైకర్ తన దారిలో తాను వెళ్తుంటాడు. వైట్ బార్డర్ లైనుకు అవతల వైపు వెళ్తుంటాడు. ఇంతలో లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు .. బైకర్ను దాటి ముందుకు వెళ్లిపోతుంది. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ఓ వివాహ కార్యక్రమంలో దండలు మార్చుకున్న వధూవరులు వేదికపై నిలబడి ఉంటారు. ఇంతలో అంతా వారిని డాన్స్ చేయాలంటూ మ్యూజిక్ ఆన్ చేస్తారు. దీంతో వరుడు ముందుగా డాన్స్ చేసేందుకు రెడీ అవుతాడు. రెండు, మూడు స్టెప్పులు వేసిన తర్వాత.. వధువును కూడా బలవంతం చేస్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వంట చేసేందుకు సిద్ధమవుతాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని మీకు డౌట్ రావొచ్చు. అయితే అతను వంట చేసే పద్ధతి చూసి అంతా అవాక్కవుతున్నారు..
పెహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్నీ బద్ధలు కొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్కీ బాత్ 121 వ ఎపిసోడ్లో ప్రధాని ప్రసంగించారు. పెహల్గామ్లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని నిరాశను ప్రతిభింభిస్తోందని అన్నారు.
దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే తాము యుద్ధానికీ సిద్ధంగా ఉన్నామని నావికాదళం పేర్కొంది. ఈ క్రమంలో సముద్రం మధ్యలో క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రైలు ప్రయణ సమయాల్లో చాలా మంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు తెలీక చేసే పనులు కారణంగా, కంగారులో మరికొందరు, తెలిసి తెలిసి ఇంకొందరు ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. అయితే..
ఓ పంది అప్రమత్తతో తన ప్రాణాలను కాపాడుకుంది. దాహం వేయడంతో ఓ పంది నీళ్లు తాగేందుకు నది వద్దకు వెళ్లింది. తీరా నీళ్లు తాగుతున్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.