Home » YouTube
జగిత్యాల జిల్లా పరిధిలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు పట్టుకున్నారు. అదనపు కట్నం కోసం ఆమెను హత్య చేసిన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు.
ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయింది. నా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశాన్ని దూషించినందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదైంది.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ డౌన్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై యూట్యూబ్ యాజమాన్యం స్పందించింది. వివరాల్లోకి వెళితే..
కామారెడ్డి జిల్లాలో పాడి గేదెల పేరుతో భారీ సైబర్ మోసం జరిగింది. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన చాకలి రమేశ్ అనే రైతుని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు..
ఏఐ యుగం రావడంతో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ల సునామీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ సరికొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులను తొలగించకుండా స్వచ్ఛందంగా తామంతట తామే బయటకు వెళ్లేందుకు వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ను ప్రకటించింది. దీంట్లో భాగంగా సీఈవో నీల్ మోహన్ ఓ కీలక ప్రకటన చేశారు.
భారత వినియోగదారులకు యూట్యూబ్ ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పుడు కేవలం నెలకు రూ.89 చెల్లించి యాడ్స్ లేకుండా ఆనందంగా యూట్యూబ్ వీక్షించవచ్చని తెలిపింది. అందుకోసం యూట్యూబ్ ప్రీమియం లైట్ తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
క్రియేటర్లకు తెలియకుండానే యూట్యూబ్.. షార్ట్ వీడియోలను మార్చేస్తోందని ఊహించగలరా? ఇది కేవలం టెక్నికల్ గ్లిచ్ కాదు. ఒక వ్యూహాత్మక మార్పు అని తెలుస్తోంది. వీడియోల ఫార్మాట్, మ్యూజిక్, ఎడిట్లను యూట్యూబ్ స్వయంగా ట్యూన్ చేస్తుందంటా. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
టినేజర్ల మెంటల్ హెల్త్పై సోషియల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ను నిషేధించింది. ఇది ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
యూట్యూబ్లో ఓ వీడియోను చూసి మూడునెలలుగా కేవలం పండ్ల రసాన్ని మాత్రమే తాగుతున్న..