Home » YouTube
కొందరు యువతీయువకులు యూట్యూబ్ ద్వారా అడుక్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎలాంటి పని చేయకుండా ముందు క్యూఆర్ కోడ్ను పెట్టుకుని కింద కూర్చుని డబ్బులు సంపాదిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి..
షహబాజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా భారత్లో బ్లాక్ చేశారు. షహబాజ్ కంటెండ్ను రిస్ర్కిక్ట్ చేయాలంటూ లీగల్ రిక్వెస్ట్ రావడంతో ఆయన భారత్ అకౌంట్ను రద్దు చేశామని ఆయన ఇన్స్ట్రా అకౌంట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన వారికి సందేశం కనిపిస్తోంది.
Youtube India: కేవలం ఒక సంవత్సంలో 100 మిలియన్లకుపైగా ఉన్న ఛానళ్లలో పెద్ద మొత్తంలో వీడియోలు అప్లోడ్ అయినట్లు యూట్యూబ్ ఇండియా సీఈఓ నీల్ మోహన్ తెలిపారు. 100 మిలియన్లలో 15 వేల మంది వన్ మిలియన్కు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నారని ఆయన వెల్లడించారు.
ప్రపంచపు అతిపెద్ద డిజిటల్ వీడియో సర్వీస్ వేదిక యూట్యూబ్ ఉనికిలోకి వచ్చి20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో కీలక మైలురాళ్ల గురించి యూట్యూబ్ తాజాగా పంచుకుంది.
సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేసే గృహిణులు, చిన్న వ్యాపారస్తులు ఒక్క వీడియో హిట్తో కాసుల మోతలు గడిస్తుంటారు. అయితే, చిన్న తప్పులు కూడా భారీ నష్టాలకు, ట్రోలింగ్కు కారణమవుతున్నాయి
సోషల్ మీడియా పిచ్చి.. ఆమె జీవితాన్ని నాశనం చేసింది. వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన మహిళ ఇప్పుడు పోలీసు స్టేషన్లో ఊచలు లెక్కిస్తుంది. ఇంతకు ఏం జరిగిందంటే..
YouTube New AI Music Tool: యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్ వేరే వాళ్ల మ్యూజిక్ లేదా వీడియోలు నచ్చినట్టుగా వాడే అవకాశం ఉండదు. కానీ, YouTube కొత్తగా ప్రవేశపెట్టిన AI ఫీచర్ సాయంతో కాపీరైట్ భయం లేకుండా హ్యాపీగా మీకు మీరే ఉచితంగా సంగీతం సృష్టించుకోవచ్చు.
ప్రముఖ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్, క్రియేటర్ల కోసం ఒక సరికొత్త ఫీచర్ను ప్రకటించింది. ఈ క్రమంలో యూట్యూబ్ షార్ట్స్ కోసం ఏఐ ఆధారిత కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పెరిగిన టెక్నాలజీని కొంతమంది చెడు కార్యక్రమాలకు వాడుకుంటూ కటకటాలపాలవుతున్నారు. మరికొంతమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటిదే ఈ వార్త. యూట్యూబ్లో శోధించి దొంగతనాలకు పాల్పడి చివరకు అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు ఊసలు లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది.
సూర్యాపేట జిల్లాకు చెందిన బైక్ రైడర్, యూట్యూబర్ బయ్యా సన్నీయాదవ్పై లుక్ ఔట్ నోటీసు జారీ అయింది. శనివారం ఇందుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవి విలేకరులకు తెలిపారు.