Home » Yadadri Bhuvanagiri
బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, దయ్యాల రాజ్య సమితి (డీఆర్ఎస్) అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇక నుంచి ఆ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్లినా.. కొరివి దయ్యాలు వచ్చాయని జనానికి చెప్పి తరిమికొట్టించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో వెనుక నుంచి లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులు ఆహ్లాదకరంగా గడిపేందుకు మినీ శిల్పారామాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
ఆధ్యాత్మిక వైభవం చెంతనే ఆహ్లాద సోయగం! యాదగిరిగుట్ట క్షేత్రం అతి సమీపంలోని రాయగిరి చెరువు వద్ద రెండెకరాల్లో పిల్లలు, పెద్దలను ఆకట్టుకునేలా మినీ శిల్పారామం రూపుదిద్దుకుంది.
ప్రధాని మొండి వైఖరితో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు విమర్శించారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (వైటీపీఎస్) యూనిట్-1లో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది.
Fire Incident: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని యూనిట్-1 బాయిలర్లో ఆయిల్ ఫైర్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
పంట నష్టం, అప్పుల బాధతో జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
తెలంగాణలో మొదటి బర్డ్ఫ్లూ కేసు నమోదైంది. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్లలోని ఓ కోళ్లఫారమ్లోని కోళ్లకు బర్డ్ఫ్లూ పాజిటివ్గా శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బుధవారం తెల్లవారుజామున ఐదున్నరకు భువనగిరి పట్టణంలో బస్తీ పర్యటన చేశారు.