• Home » Trending News

Trending News

Goa Fire Accident: గోవాలో భారీ అగ్నిప్రమాదం.. 23 మంది మృతి..

Goa Fire Accident: గోవాలో భారీ అగ్నిప్రమాదం.. 23 మంది మృతి..

గోవాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బిర్చ్‌ నైట్‌ క్లబ్‌లో సిలిండర్‌ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్‌ సిబ్బందిగా గుర్తించారు. గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం ప్రమోద్‌ సావంత్‌.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు

Optical illusion: ఈ వంటగదిలో ఎలుక దాక్కుని ఉంది.. 20 సెకన్లలో కనుక్కున్నారంటే మీ కళ్లు సూపర్‌గా ఉన్నట్లే..

Optical illusion: ఈ వంటగదిలో ఎలుక దాక్కుని ఉంది.. 20 సెకన్లలో కనుక్కున్నారంటే మీ కళ్లు సూపర్‌గా ఉన్నట్లే..

ఇక్కడ మీకు ఓ వంట గది కనిపిస్తుంది. ఈ గదిలో అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. అయితే ఈ వంట గదిలో ఓ ఎలుక దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి..

Sabarimala Temple: శబరిమలకు వెళ్లలేని స్వాములు.. ఇక్కడ కూడా మాల విరమణ చేయొచ్చు..

Sabarimala Temple: శబరిమలకు వెళ్లలేని స్వాములు.. ఇక్కడ కూడా మాల విరమణ చేయొచ్చు..

ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం కొన్ని వేల మంది అయ్యప్ప భక్తులు.. స్వామి మాల ధరించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఒక్కసారి మాలధారణ చేసిన స్వాములు.. 41 రోజుల పాటు కఠినమైన దీక్షను పాటిస్తుంటారు. బ్రహ్మచర్యం పాటించడంతో పాటూ..

Watch Video: ఈమె మనిషా... రాక్షసా.. ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే చెప్పండి..

Watch Video: ఈమె మనిషా... రాక్షసా.. ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే చెప్పండి..

జీడిమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్‌లో పూర్ణిమా స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా దాడికి పాల్పడింది. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే క్రమంలో..

Maoist surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు..

Maoist surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా, మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.

Crime News: అక్క కళ్లల్లో ఆనందం కోసమే చంపేశా.. పల్నాడు హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..

Crime News: అక్క కళ్లల్లో ఆనందం కోసమే చంపేశా.. పల్నాడు హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..

సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల హత్య కేసులో షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. దూళిపాళ్ల గ్రామంలో ముగ్గురు యువకులు.. శనివారం పట్టపగలు ఇంట్లోకి చొరబడి సాంబశివరావు (36) అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి తల్లి కృష్ణకుమారి (55) అడ్డుకోబోయింది. దీంతో వాళ్లు ఆమెపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో..

Mosquitoe History: మొదటి దోమ ఎప్పుడు పుట్టింది..  వీటి చరిత్ర గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..

Mosquitoe History: మొదటి దోమ ఎప్పుడు పుట్టింది.. వీటి చరిత్ర గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..

ఈ దోమలు ఇప్పటివి కావు. పలు అధ్యయనాలు వెల్లడిస్తు్న్న వివరాల ప్రకారం.. దోమలు డైనోసార్ల కాలం నాటివని తెలుస్తోంది. క్రెటేషియస్ కాలంలో డైనోసార్లు సంచరిచేవని అందరికీ తెలిసిందే. ఇదే కాలంలో..

Viral Video: గంగానదిపై మృతదేహానికి అంత్యక్రియలు.. అనుమానం వచ్చి దుప్పటి తీసి చూడగా.. షాకింగ్ సీన్..

Viral Video: గంగానదిపై మృతదేహానికి అంత్యక్రియలు.. అనుమానం వచ్చి దుప్పటి తీసి చూడగా.. షాకింగ్ సీన్..

కొందరు ఓ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తు్న్నారు. అయితే కాసేపు ఉంటే శవానికి మంట పెడతారు అనగా.. స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో వారి వద్దకు వెళ్లి.. శవంపై కప్పిన దుప్పటి పక్కకు తీశారు. చివరకు చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..

Optical illusion: ఈ రెండు ఫొటోల్లో 3 తేడాలు ఉన్నాయి.. అవేంటో కనుక్కుంటే మీకు తిరుగులేనట్లే..

Optical illusion: ఈ రెండు ఫొటోల్లో 3 తేడాలు ఉన్నాయి.. అవేంటో కనుక్కుంటే మీకు తిరుగులేనట్లే..

ఇక్కడ మీకు రెండు ఫొటోలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఓ వ్యక్తి పేపర్ చదువుతూ టీ తాగుతున్నాడు. టేబుల్‌పై సాసర్ ఉంది. అతడి పక్కనే ఓ పెద్ద గొడుగు ఉంటుంది. అలాగే ఆ పక్కనే ఓ పెద్ద చెట్టు కూడా ఉంది. అయితే ఈ రెండు చిత్రాల్లో 3 తేడాలున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు మీరూ ప్రయత్నించండి..

Rajanna Sircilla District: ఆత్మహత్య చేసుకున్న తల్లి.. విషయం తెలిసిన కొడుకు.. చివరకు..

Rajanna Sircilla District: ఆత్మహత్య చేసుకున్న తల్లి.. విషయం తెలిసిన కొడుకు.. చివరకు..

వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి.. నరకం చూపించే కొడుకులు ఉన్న రోజులివి. అయితే అంతా ఇలాగే ఉంటారు అనుకుంటే పొరపాటు. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. తల్లి ఇక లేదని తెలిసి ఓ కొడుకు చేసిన పనికి.. అంతా అయ్యో పాపం.. అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి