Home » Trending News
క్రికెట్లో ఐసీసీ త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుంది. ప్రధానంగా బౌండరీ క్యాచ్ల విషయంలో కొత్త రూల్స్ను విధించనుంది. దీన్ని బట్టి బౌండరీ లైన్ వెలుపల గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకునే బన్నీ-హాప్స్లను ఇల్లీగల్గా పరిగణించనున్నారు..
తెలంగాణలోని ఎయిర్టెల్ కస్టమర్లు సైబర్ మోసాలకు గురి కాకుండా సదరు సంస్థ అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. AI-ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ను ప్రవేశపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.4 మిలియన్కు పైగా వినియోగదారులను రక్షించింది. కేవలం 25 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో 271 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర దుర్ఘటనను మరువక ముందు మరో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో..
ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్లోని టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై దాడులకు తెగబడుతోంది. అణు స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులకు సిద్ధమవుతోంది. దీంతో ఇజ్రాయెల్లో ముందు జాగ్రత్త చర్యగా అత్యవరసర పరిస్థితిని ప్రకటించారు.
వరంగల్కు చెందిన కొత్త జంటకు ప్రధాని నరేంద్ర మోదీ మర్చిపోలేని గిఫ్ట్ పంపించారు. దీంతో వధూవరుల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సామాన్య ప్రజల పట్ల ప్రధాని మోదీ చూపిన ప్రత్యేక శ్రద్ధపై జిల్లా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Donald Trump-Elon Musk: ఎలాన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్ మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. డోజ్ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి మస్క్ అగ్రరాజ్య అధ్యక్షుడిపై నేరుగానే విమర్శల దాడికి దిగాడు. అయితే తాజాగా టెస్లా అధినేత అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఎక్స్ వేదికగా కొన్ని ట్వీట్లను డిలీట్ చేశాడు. ఇలా ఎందుకు చేశాడంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రష్యా ఎంటరవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్కు అవకాశం కల్పిస్తామని బంపరాఫర్ ప్రకటించింది..
డబ్బులు పొదుపు చేసేందుకు ప్రస్తుతం అనేక రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల ఎక్కువ మంది పోస్టాఫీసు అందించే పథకాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిస్క్ లేని రెండు బెస్ట్ పోస్టాఫీసు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం సుమారు ఏడాదిన్నర నుంచి కొనసాగుతూనే ఉంది.మరో వైపు గాజాలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పది రూపాయలు విలువ చేసే వస్తువులకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మన దగ్గర రూ.5లు విలువ చేసే పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్.. గాజాలో ఏకంగా రూ.2,400కి విక్రయిస్తున్నారు. ఇదే కాకుండా ..
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్సీబీ జట్టులోని కీలక అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.