Home » Trending News
పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో.. ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగిందని.. బంకుల్లో పెట్రోలు, గ్యాస్ కొరత ఏర్పడిందంటూ వ్యాపించిన....
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
రైల్వే టికెట్ల రద్దు నిబంధనలను భారతీయ రైల్వే సవరించింది. రైలు బయలుదేరడానికి ముందు సమయాన్ని బట్టి టికెట్ రద్దు చేసినప్పుడు రిఫండ్ ఎంత మొత్తం ప్రయాణికులకు చెల్లిస్తారో వెల్లడించింది...
ఈరోజు త్రయోదశి ఉదయం 9 గంటల వరకూ ఉందని, ఆ తర్వాత చతుర్దశి ఉంటుందని.. అలాగే ఈ రోజు శతభిషా నక్షత్రం పూర్తిగా ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజు..
గ్యాస్ సిలిండర్ల సమస్య కారణంగా ఓ వ్యక్తి తన ఇంట్లో ఎలక్ట్రిక్ కుక్కర్పై కూర చేశాడు. కూరగాయలు వేసి ఉడికించాడు. అయితే మధ్యలో అనుమానం వచ్చి టెస్టర్ సాయంతో స్టవ్ను టెస్ట్ చేయగా షాకింగ్ సీన్ కనిపించింది..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో సముద్రం అడుగు భాగంలో అనేక జీవులు కనిపిస్తుంటాయి. తాబేలు, జెల్లీఫిష్, ఆక్టోపస్, నక్షత్ర చేపలు తదితర జీవులు కనిపిస్తాయి. అయితే..
ఓ పిల్లి ఆహారం కోసం ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసింది. అయితే ఆహారం ఎక్కడా కనిపించకపోవడంతో దిగాలుగా కూర్చుని ఆలోచిస్తోంది. దాని పక్కనే అనేక వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే..
మనిషి జీవితంపై రాశిఫలాలు ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరి రాశి ఫలాలు ఒక్కో విధంగా ఉంటాయని, ఇవి రోజుకు రోజుకూ మారుతుంటాయని చెబుతున్నారు. దీన్ని బట్టి..
గదగ్ జిల్లాలోని చారిత్రాత్మక గ్రామం లక్కుండిలో భారీ మొత్తంలో బంగారం దొరికింది. ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా చిన్న రాగి బిందెలో అరకేజీ బరువున్న బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి..
చనిపోయిన బిచ్చగాడి బ్యాగులో పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ నోట్లు దొరికాయి. అనిల్ బ్యాగులో ఉన్న మొత్తం డబ్బు విలువ రూ.4.50 లక్షలుగా తేలింది. అధికారులు అనిల్ కుటుంబ సభ్యుల కోసం వెతకటం మొదలెట్టారు..