Home » Trending News
కర్నాటక మండ్య జిల్లా కేఆర్పేట్ తాలూకాకు చెందిన హర్షవర్ధన్ (57) అనే టెక్ వ్యవస్థాపకుడికి భార్య శ్వేత పాణ్యం (44), ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇంట్లో ఉన్న హర్షవర్ధన్.. ఉన్నట్టుండి తన భార్య, 14 ఏళ్ల తన కుమారుడిని కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తానూ ఆత్యహత్య చేసుకున్నాడు..
పహల్గాంలో ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో అట్టుడుకుతోంది. ఎక్కడ పాకిస్తాన్ అనే మాట వినిపించినా భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. చివరకు ఏం జరిగిందంటే..
Kashmir Tourist Sites Closed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ కఠిన చర్యలు చేపడుతుండటంతో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.
ఈ చిత్రలో టోపీ పెట్టుకుని, చేతిలో కర్ర పట్టుకున్న ఓ వ్యక్తి రోడ్డుపై నిలబడి మహిళ కోసం వెతుకుతుంటాడు. అయితే ఆమె అతడికి కనిపించకుండా దాక్కుని ఉంటుంది. ఆ ముఖాన్ని 10 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..
పాములకు హనీమూన్ ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో పాములన్నీ ఒకే చోటు కలుసుకుంటాయన్నమాట. అత్యంత అరుదుగా చోటు చేసుకునే ఈ దృశ్యాలను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఇంతకీ..
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉష, ముగ్గురు పిల్లలతో కలిసి తాజ్మహల్ వద్ద ఆహ్లాదంగా గడిపారు. పర్యటన అనంతరం ఆ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఈ ఫొటోలపై టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు..
Kashmir Travel After Terror Attack: పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ లో అడుగు పెట్టాలంటేనే పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి స్థితిలోనూ ఓ మహిళా టూరిస్ట్ చూపిన తెగువకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. అశ్రునయనాలతో వీడ్కోలు పలుకుతున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఆరతి.. ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకుని కన్నీటిపర్యంమతమైంది..
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో (Pahalgam terror Attack) 26 మంది అమాయకులు అశువులుబాసిన ఘటనను దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది. పట్టపగలు అంత మందిని కాల్చి చంపుతుంటే.. భద్రతా సిబ్బంది ఏమయ్యారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది..
Jammu Kashmir Bandipora Encounter: జమ్మూ కాశ్మీర్లోని బందీపొరాలో శుక్రవారం భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మరో ఘటనలో పహల్గాం దాడికి కారణమైన ఇద్దరు ఉగ్రవాదులు వేసిన బంబ్ ట్రాంప్ నుంచి సైనికులు తృటిలో తప్పించుకున్నారు..