• Home » Tragedy

Tragedy

జగన్నాథ రథయాత్రలో విషాదం

జగన్నాథ రథయాత్రలో విషాదం

ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుండిచా ఆలయ సమీపంలో...

Tragedy: ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

Tragedy: ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

Love Story Tragedy: ఐటీ ఉద్యోగి అనిల్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించిన యువతితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. నవంబర్‌లో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఇంతలోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Tragedy: ఎల్బీనగర్‌లో దారుణం.. ఇద్దరు సజీవ దహనం..

Tragedy: ఎల్బీనగర్‌లో దారుణం.. ఇద్దరు సజీవ దహనం..

Tragedy: ఎల్బీనగర్‌లో దారుణం జరిగింది. హై టెన్షన్ కరెంట్ వైర్ బీడింగ్ తెగిపడడంతో ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. వారు బిక్షాటన చేసుకునే వారిగా తెలియవచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Kiran Bedi: పోలీసుల వాదన వినకుండా చర్యలా?.. తొక్కిసలాట ఘటనపై కిరణ్ బేడీ

Kiran Bedi: పోలీసుల వాదన వినకుండా చర్యలా?.. తొక్కిసలాట ఘటనపై కిరణ్ బేడీ

ప్రతి కేసులోనూ శాంతి భద్రతలకు ప్రత్యేకత ఉంటుందని, అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి ఒకరు ఉండాలని అన్నారు. పోలీసు యంత్రాంగమంతా కలిసి భద్రతా చర్యలు తీసుకున్నప్పుడు కమిషనర్‌ను మాత్రమే బాధ్యలను చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని కిరణ్ బేడీ అన్నారు.

Tragedy: ఈతకు వెళ్లి ముగురు యువకుల గల్లంతు

Tragedy: ఈతకు వెళ్లి ముగురు యువకుల గల్లంతు

Tragedy: అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్‌ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమార్‌పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌, నవీన్‌, మధుకర్‌గౌడ్‌ బ్యాక్‌ వాటర్‌లో గల్లంతయ్యారు.

Accident: జాతర ప్రయాణంలో విషాదం

Accident: జాతర ప్రయాణంలో విషాదం

ముందు వెళుతున్న ఆటోను అధిగమించే క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలను లారీ ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Tragedy: మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..

Tragedy: మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..

ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మండలం, చందాపురంలో విషాదం చోటు చేసుకుంది. చందాపురం, నల్లవాగు చప్తా రైలింగ్ వద్ద ఇద్దరు వ్యక్తులు కూర్చొని మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో వంతెనపై నుండి నీటిలో పడి మృతి చెందారు. మృతులు చందాపురంకు చెందిన సత్యం, జయరాజుగా గుర్తించారు.

Hathras Stampede: భోలే బాబా అరెస్ట్‌పై పోలీసుల సంచలన ప్రకటన..!

Hathras Stampede: భోలే బాబా అరెస్ట్‌పై పోలీసుల సంచలన ప్రకటన..!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ (Hathras) జిల్లా పుల్‌రయీ గ్రామంలో జరిగిన సత్సంగ్ తొక్కిసలాటలో 121మంది మృతికి కారణమైన సంఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.

Harthas incident: మృతదేహాలు చూసి తట్టుకోలేక పోయాడు.. పాపం..

Harthas incident: మృతదేహాలు చూసి తట్టుకోలేక పోయాడు.. పాపం..

విధి నిర్వహాణలో భాగంగా ఎటా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లిన కానిస్టేబుల్ రవిని హార్ట్ అటాక్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లాలో బోలే బాబా సత్సంగ్‌ నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.

Hatras stampede: భోలే బాబా సత్సంగం ముగింపులో తొక్కిసలాట...ఎవరీ బాబా?

Hatras stampede: భోలే బాబా సత్సంగం ముగింపులో తొక్కిసలాట...ఎవరీ బాబా?

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా రతీఖాన్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదాంతమైంది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 107కు చేరింది. భోలో బాబాగా పిలుచుకునే నారాయణ సకార్ హరి సత్సంగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి