Home » TGSRTC
హైదరాబాద్ నగరంలో మరో 200 కొత్త బస్సులు నడిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. వీటిలో దాదాపు 150 ఎలక్ర్టిక్ బస్సులు ఉండనున్నాయి తెలుస్తో్ంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఎలక్ర్టిక్ బస్సులు తిరుగుతుండగా మరోకొన్ని కూడా వస్తే ఇక.. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
Ponnam Prabhakar: తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్కు ప్రతి 10 నిమిషాలకో బస్సు నడిచేలా ఏర్పట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. చర్లపల్లిలో కోట్లాది రూపాయలతో రైల్వే స్టేషన్ ఆధునీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడినుంచే కొన్ని రైళ్ళ రాకపోకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ నుంచి ఇతర ఏరియాలకు పది నిమిషాలకో బస్సును ఏర్పాటు చేశారు.
పుట్టపర్తిలో జరిగే సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే వారి కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎ్సఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
విధి నిర్వహణలో తప్పిదాల కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారిలో 136 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. టీజీఎ్సఆర్టీసీలో విధుల నిర్వహణలో చిన్నచిన్న తప్పిదాలకు గత ప్రభుత్వంలో సుమారు 500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగనుంది. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్ చంద్రయణ్ గుట్టకు చెందిన అమీన్ అహ్మద్ అన్సారీ.. మెహిదీపట్నం డిపోలో కండక్టర్గా పని చేస్తున్నారు. మంచి ఉద్యోగం, జీతంతో భార్య, పిల్లలు అంతా హ్యాపీ. కానీ, అతను మాత్రం కండక్టర్ ఉద్యోగం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
గ్రూప్-1లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన టీజీఆర్టీసీ ఉద్యోగుల పిల్లలను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు.
TGSRTC And Metro Offers For IPL: క్రికెట్ అభిమానులకు ఊరించే ఆఫర్ ప్రకటించించాయి TGSRTC, హైదరాబాద్ మెట్రో యాజమాన్యాలు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన ప్రతిసారీ ఫ్యాన్స్ కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుండగా.. మెట్రో కూడా ట్రైన్ టైమింగ్స్ పెంచింది.
Bhadradri Ramayya: టీజీఎస్ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. భద్రాచల రామయ్య పెళ్లి తలంబ్రాలు ఇక నుంచి నేరుగా భక్తులకు డోర్ డెలివరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందుకోసం మీరు ఏం చేయాలంటే..