Home » TCS
భారతదేశ డిజిటల్ పరివర్తనను మరింత వేగవంతం చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఢిల్లీలో నిర్వహించిన "ఆక్సిలరేటింగ్ ఇండియా" కార్యక్రమంలో మూడు కొత్త సాంకేతిక సేవలను ఆవిష్కరించింది.
టాటా గ్రూప్ సంస్థలైన టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కీలక మైలురాయిలను సాధించాయి. టాటా స్టీల్ ట్యూబ్స్ విభాగం FY25లో ఒక మిలియన్ టన్నుల ఉత్పత్తి, విక్రయాలను దాటి దేశంలో అత్యంత వైవిధ్యమైన ట్యూబ్స్ తయారీ సంస్థగా నిలిచింది.
అమెరికా తాజా సుంకాల ప్రభావం తాత్కాలికమని, భారత ఐటీ రంగంపై దీని ప్రభావం పెద్దగా ఉండదని టీసీఎస్ సీఈఓ కృతివాసన్ అన్నారు. చైనా కంటే భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చౌకగా ఉండడం కూడా మనకు లాభం చేకూరుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
దేశంలో ప్రముఖ టెక్ సంస్థ టాటా గ్రూప్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నికర లాభం తగ్గిపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.209 కోట్లు తగ్గింది.
బెంగళూరులో అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరవక ముందే.. భార్య వేధింపులతో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో మరో టెకీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘దయచేసి.. మగవాళ్ల గురించి కూడా ఆలోచించండి..
టీసీఎస్ ఉద్యోగుల జీతాలు త్వరలో పెరగనున్నాయి. మార్చి నెలలో జీతాలు పెరగొచ్చని, 4 నుంచి 8 శాతం మధ్య జీతాల పెంపు ఉంటుందని సమాచారం.
దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) విశాఖపట్నంలో కార్యకలాపాల ప్రారంభానికి మార్గం సుగమమైంది. రుషికొండ ఐటీ పార్కు హిల్-2పై నాన్ సెజ్
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అలాంటి వేళ.. 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాజధానిగా అమరావతి నిర్మాణం, ఆంధ్రుల జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు.
భారతదేశంలోని ఐటీ రంగంలో ఉద్యోగాల వెల్లువ రాబోతుంది. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్(Infosys) నుంచి ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ కంపెనీ 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 15,000 నుంచి 20,000 ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనునున్నట్లు తెలిపింది.
కొవిడ్ కాలంలో ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం(Work From Home) దశ ముగిసిందని టీసీఎస్ హ్యుమన్ రిసోర్స్ ముఖ్య అధికారి(THRO) మిలింద్ లక్కడ్ ఆదివారం వెల్లడించారు.