Home » Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav: రేవంత్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కులగణన సర్వే చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఈ సర్వేలో 60లక్షల మంది ఎక్కడకు పోయారో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు.
Talasani Srinivas Yadav: జీహెచ్ఎంసీ రాజకీయం మరోసారి హీటెక్కింది. ఒక వైపు స్టాడింగ్ కమిటీ ఎన్నికలు, మరో వైపు మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం కాక రేపుతుంది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ నయా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
మీ ఉపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాను అండగా ఉంటానని నోటరీ, స్టాంప్ వెండర్లకు సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanathnagar MLA Talasani Srinivas Yadav) హామీ ఇచ్చారు.
BRS: గ్రేటర్ హైదరాబాద్లో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని.. వాటిని త్వరగా పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు.
గాయత్రినగర్ ప్రజలు ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యను పరిష్కరిస్తామని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanathnagar MLA Talasani Srinivas Yadav) వెల్లడించారు.
వివాదాస్పద ఇథనాల్ పరిశ్రమలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav)తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం ఉందని సనత్నగర్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రజలు అడుగుతున్నారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanatnagar MLA Talasani Srinivas Yadav) అన్నారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో బేగంపేట, రాంగోపాల్పేట్ మోండా మార్కెట్, బన్సీలాల్పేట డివిజన్లకు చెందిన 128 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం పోలీసులు చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. దీని వెనుక బలమైన కుట్రకోణం ఉందన్నారు. రాష్ట్రంలో సమస్యలపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి పెట్టాలని అన్నారు. ఫామ్హౌస్కు సొంత ఇంటికి సంబంధం ఏంటని అడిగారు.
Telangana: రేవంత్ నిర్ణయాలతో ఆయన కుటుంబ సభ్యులు కూడా మాటలు పడాల్సి వస్తుందని తలసాని అన్నారు. ఇంతమందిని బాధపెట్టి రేవంత్ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. మూసీ సుందరణ పేరుతో పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదు నెలలుగా తీహాడ్ జైలులో ఉన్న కవిత.. సుప్రీం బెయిల్ మంజూరు చేయడంతో విడుదలకానున్నారు. కవితకు సుప్రీం బెయిల్ మంజూరు చేయడంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ...కవితకు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు.