Home » Sports and Others
పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్లు ఏ పరిస్థితుల్లోనూ జరగవని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు
పహల్గాంలో ముష్కరుల దాడిలో మృతుల కోసం ముంబై, హైదరాబాద్ జట్లు నల్ల బ్యాండ్లు ధరించి మౌనప్రార్ధన చేశారు. బీసీసీఐ తీవ్రవాద చర్యలను ఖండిస్తూ బాణసంచా, చీర్లీడర్ల ప్రదర్శనను రద్దు చేసింది
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన క్రీడా ప్రముఖులు పాకిస్థాన్తో అన్ని క్రీడా సంబంధాలు తెంచాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు
పెళ్లి కాకపోయినా భార్య వేధించాడంటూ అమిత్ మిశ్రాపై వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించాడు. తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్నారు
పోలీసులకు క్రీడలంటే సరిపోవా లేక క్రీడాకారు లు, కోచలంటే సరిపోరా... ఎందుకింత మంట అంటూ అటు క్రీడాకారులు, ఇటు కోచ లు ధ్వ జమెత్తారు. ‘ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అనే శీర్షి కతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథ నానికి క్రీడాకారులు, కోచలు, క్రీడాసంఘాల ప్రతినిధులు స్పందించారు. శనివారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను కలిసి తమ గోడు వెళ్లగక్కేందుకు స్థానిక సప్తగిరిసర్కిల్లోని అలెగ్జాండర్ హోటల్ వద్దకు చేరుకున్నారు.
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. అనుకున్నదే అయింది. బుమ్రా విషయంలో టీమ్కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇది కప్ అవకాశాలను ఎంత మేర ప్రభావం చేస్తుందో చూడాలి.
గురి చూసి బాణం కొడితే యాభై మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కొట్టాల్సిందే. పతకం పట్టాల్సిందే. ఆ ఆర్చరీ అథ్లెట్ పేరు వెన్నం జ్యోతి సురేఖ. మనదేశంలోనే విలువిద్యలో మేటి క్రీడాకారిణి అనేందుకు సాక్ష్యం... ఇప్పటి వరకూ ఆమె సాధించిన 62 జాతీయ, 61 అంతర్జాతీయ పతకాలే నిదర్శనం. త్వరలో కెనడా, మెక్సికో దేశాల్లో
అల్ఫియా జేమ్స్...ఒకప్పుడు బాస్కెట్బాల్లో దేశానికి ఆశాకిరణమైన ఆమె ఒక దుర్ఘటన వల్ల వీల్ఛైర్కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ ఆ వైకల్యాన్ని ఆమె ఆత్మవిశ్వాసంతో ఎదిరించారు. పారా-బ్యాడ్మింటన్లో పతకాల పంట పండిస్తూ...
ఐపీఎల్ 2024 సీజన్లో ఫస్ట్ మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ జట్టుపై చేధించలేకపోయింది. ముంబై జట్టు కొత్త కెప్టెన్ హర్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆట మీద దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అభిమానులు అయితే ఏకీపారేస్తున్నారు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ఈ నెల 6న బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఏ స్థాయిలో వివాదానికి తెరదీసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్లో శ్రీలంక సీనియర్ ఆటగాడు మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.