Home » Smitha Sabarval
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం కార్యదర్శిగా నియమించింది.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసభర్వాల్పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా.. మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం(ఫైనాన్స్ కమిషన్) సభ్య కార్యదర్శిగా నియమించింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంఘీభావం ప్రకటించారు. కంచ గచ్చిబౌలి వివాదంలో ఆమె రీపోస్ట్ మాత్రమే చేశారని, ఆమె చేసిన దాంట్లో తప్పేమిలేదని దానం అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఐఏఎస్ స్మితా సబర్వాల్ గచ్చిబౌలి పోలీసుల నోటీసులకు స్పందిస్తూ, తాను సహకరించానని, అదే ఫొటోను 2000 మంది రీట్వీట్ చేసినప్పుడు వారిపై చర్యలు తీసుకోకపోతే, టార్గెట్ చేసినట్లే అవుతుందని అన్నారు. సమానత్వం పాటించాలని ఆమె స్పష్టం చేశారు
మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు తరలివచ్చే వివిధ దేశాల ప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికి,, ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా, తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చే విధంగా మిస్ వరల్డ్ పోటీలు ఉండాలని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Minister Jupally Krishna Rao: మిస్ వరల్డ్ పోటీల ద్వారా నిరంతరంగా పర్యాటక రంగానికి సంబంధించి రాబడి పెరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ పోటీలతో ప్రపంచ పర్యాటకులను ఆకర్షించగలమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
త్వరలో హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ బ్రాండ్ను విశ్వవేదిక మీద చాటాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నప్పుడు నిర్వాహక రాష్ట్రంవైపు సహజంగానే ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి.
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చిత్రమైన జవాబులు ఇచ్చారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె.. ‘తెలియదు.. నాకు గుర్తులేదు.. మరిచిపోయా’ అనే సమాధానాలు ఇవ్వడం గమనార్హం.
Telangana: కాళేశ్వరం కమిషన్ విచారణ రెండోరోజుకు చేరుకుంది. ఈరోజు విచారణకు స్మిత సబర్వాల్, సోమేష్ కుమార్ హాజరయ్యారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్పై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయ్యింది. పిలిచిన వెంటనే విచారణ హాల్లోకి రాకపోవడంపై కమిషన్ చైర్మన్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు.