Home » RCB
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏది కోరుకుంటే అది జరుగుతోంది. సుదీర్ఘ కెరీర్లో బాకీ ఉన్న పలు ట్రోఫీలు కూడా ఈ మధ్య కాలంలో అతడి ఒడిలో చేరాయి.
ఓ ఆర్సీబీ స్టార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సుల వర్షం కురిపించి ప్రత్యర్థుల్ని అందులో ముంచెత్తాడు. భారీ షాట్లే లక్ష్యంగా బౌలర్లతో ఆటాడుకున్నాడు.
భారత క్రికెట్ బోర్డు కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇవి గనుక అమల్లోకి వస్తే ఫ్రాంచైజీలకు దబిడిదిబిడేనని సమాచారం. మరి.. బీసీసీఐ తీసుకొచ్చే నయా రూల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది బెంగళూరు తొక్కిసలాట ఘటన. ఆర్సీబీ విక్టరీ పరేడ్ సమయంలో భారీ తొక్కిసలాట జరగడం, అందులో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ కేసుపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది.
ఆర్సీబీ జట్టుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు తీసిన ఈ వీడియోలో బెంగళూరు ప్లానింగ్ చేసిన తీరు చూస్తే మతి పోవాల్సిందే.
దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ టైటిల్ సాధించింది. దీంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సంతోషంలో తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు చిన్నస్వామి స్టేడియంకు పోటెత్తారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.
ఆర్సీబీ జట్టుకు కొత్త యజమాని రానున్నారా? పాపులర్ ఫ్రాంచైజీ యాజమాన్యం చేతులు మారనుందా? అసలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..
బెంగళూరు తొక్కిసలాటకు దారితీసిన క్రౌడ్ మేనేజ్మెంట్లో తమ పాత్ర ఏమీ లేదని కర్ణాటక హైకోర్టుకు ఆర్సీఎస్ఎల్ తెలిపింది. విక్టరీ సెలబ్రేషన్స్కు పరిమితంగానే పాస్లు ఉన్నాయని, ఉచిత రిజిస్ట్రేషన్ పాసుల కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తాము చాలా స్పష్టమైన ప్రకటనలు చేసినట్టు పేర్కొంది.
ఆర్సీబీపై బ్యాన్ తప్పదా.. ఇప్పుడు క్రికెట్ లవర్స్ జోరుగా చర్చిస్తున్న అంశమిది. ఈ పుకార్లు రోజురోజుకీ మరింత ఊపందుకుంటున్నాయి. అసలు ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..
పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియాన్ రొనాల్డో తన దేశానికి రెండో యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిల్ను అందించాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన తుదిసమరంలో స్పెయిన్ మీద 5-3 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది పోర్చుగల్.