Home » Raghurama krishnam raju
Yogandra 2025: ఈనెల 21న వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా సీఎం ప్రణాళిక చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ తెలిపారు. రెండు కోట్ల మంది యోగాకు రిజిస్టర్ అవుతారు అనుకుంటే, రెండు కోట్ల 20 లక్షల మంది రిజిస్టర్ అయ్యారన్నారు.
అమరావతి ప్రజలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.
Raghurama Vs Sajjala: ఏపీ మహిళలపై సజ్జల చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామ తీవ్రంగా తప్పుబట్టారు. సజ్జలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
Raghurama Comments On Prabhavati: డాక్టర్ ప్రభావతిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులకు ప్రభావతి సహకరించకపోవడంపై ఫైర్ అయ్యారు.
Prabhavati Investigation: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ నిమిత్తం ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే కాసేపటికే ప్రభావతి తిరిగి వెళ్లిపోయారు.
Supreme Court Order: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రభావతిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
AP Assembly: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి డిప్యూటీ స్పీకర్ రఘురామ చెప్పిన మాటలు కాసేపట్లో నవ్వులు పూయించేలా చేశాయి. పవన్ ఈరోజు చాలా ఫ్రెష్గా ఉన్నారని రఘురామ అన్నారు.
Raghurama serious: శాసనసభలో సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సీరియస్ అయ్యారు. దయచేసి సభ్యులు అలా చేయవద్దని.. కఠిన చర్యలు తప్పవని స్ఫష్టం చేశారు.
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల గురించి ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాట్లాడారు. అయితే ఎమ్మెల్యే ప్రసంగం మొత్తం ఇంగ్లీలోనే ఉంది. దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పందించారు.
రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకాలేదు. రఘురామను అరెస్టు చేసి సీఐడీ ఆఫీస్కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ అక్కడకు వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలం ఆధారంగా ఆయన పాత్రపైనా విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.