Home » Puducherry
సముద్రతీర గస్తీ విధుల్లో పోలీసులకు సాయంగా మొట్టమొదటిసారిగా రోబోలు పాల్గొననున్నాయి.
పరిపాలనా వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ కైలాశ్నాథ్ అతిగా జోక్యం చేసుకుంటున్న తీరుకు నిరసనగా కేంద్రపాలితప్రాంతం పుదుచ్చేరిలో సీఎం రంగస్వామి..
కొవిడ్పై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాపించకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ముందు జాగ్రత్తతోనే కోవిడ్ను ఎదుర్కోగలమని ఆయన అన్నారు.
మద్యం ప్రియులు నిజంగా ఇది బ్యాడ్ న్యూసే.. ప్రభుత్వం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీరుకు రూ.10, క్వార్టర్కు రూ.6 నుండి రూ.30 వరకు పెంచింది. పెరిగిన ఈ రేట్లు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి.
ముఖ్యమంత్రి పర్యటన అంటే ఎంత హడావుడి ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి మాత్రం ఓ సాధారణ వ్యక్తిగా కారులోనే భోజనం చేశారు. సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకుండా వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపించి అందులోనే భోజనం చేశారు.
తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తుఫాన్ తీరం దాటింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కృష్ణగిరి జిల్లాలో గత 14 గంటల్లో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదు అయింది.
ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అతలాకుతలమైంది.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(Puducherry) ప్రభుత్వంలో అసమ్మతి రేగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నమశ్శివాయం పరాజయం ఈ కూటమిలో చిచ్చు రేపుతోంది.
ప్రస్తుతం ఎండల ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం 7గంటల నుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఇక మిట్ట మధ్యాహ్నం ఎండ వేడి ఎలా ఉంటుందో రోజూ చూస్తూనే ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో...
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.