Home » Prakasam
Podili Attack Case: పొదిలి దాడి కేసులో మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మహిళలు, పోలీసులపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వచ్చారు. అక్కడ పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జగన్కు నిరసన సెగ తగిలింది.
Chenab Bridge: చీనాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగు తేజం డాక్టర్ మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని ఐఐఎస్సీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
Minister DBV Swamy:ప్రజల మీద వైసీపీ ధర్నాలు చేయడం సరికాదని, జగన్ ప్రభుత్వంలో ఏ పథకం కూడా సక్రమంగా అమలు కాలేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి మహిళలకు శుభవార్త చెప్పారు.
మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ నూగతోటి పవన్కల్యాణ్కు పోలీసులు, ప్రజలు అశ్రునివాళలు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం అతని అంత్యక్రియలు నిర్వహించగా, అధికారులు, ప్రజలు కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు
Earthquakes in AP: ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలతో ప్రజలు భయపడిపోయారు. దీంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
Road Accidents in AP: ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారిపై మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Prabhavati Investigation: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ నిమిత్తం ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే కాసేపటికే ప్రభావతి తిరిగి వెళ్లిపోయారు.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వాటాలు ఇవ్వలేదని రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు తరిమేశారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టు గురించి చెప్పమని పులివెందుల ఎమ్మెల్యేకు సవాల్ చేశానన్నారు. కానీ పులివెందుల ఎమ్మెల్యే నుండి సౌండ్ లేదన్నారు.
Jiva Samadhi Attempt: ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి జీవ సమాధికి యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. తనకు కలలో భూదేవత కనిపిస్తోందని.. కోటి రెడ్డి అనే వ్యక్తి జీవసమాధికి యత్నించాడు.