• Home » Prakasam

Prakasam

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

మార్కాపురం బస్సు ప్రమాదంలో డ్రైవర్, ఓవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 26న జరిగిన ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు.

మార్కాపురం బస్సు ప్రమాదం.. పలువురిని కాపాడిన బాలరాజు

మార్కాపురం బస్సు ప్రమాదం.. పలువురిని కాపాడిన బాలరాజు

ఇవాళ మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. అలాగే ఈ దుర్ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడగా.. వారందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు పరిహారం

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు పరిహారం

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

మార్కాపురం బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే

మార్కాపురం బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే

మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు విడుదలయ్యాయి.

బాధ్యులైన వారిపై కఠిన చర్యలు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

బాధ్యులైన వారిపై కఠిన చర్యలు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనా స్థలిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. బస్సు ప్రమాద ఘటన బాధాకరమని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తెలిపారు.

మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు

మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు

మార్కాపురం బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ వివరించారు.

ప్రయాణికుల సజీవ దహనం.. స్పందించిన డిప్యూటీ సీఎం, మంత్రులు

ప్రయాణికుల సజీవ దహనం.. స్పందించిన డిప్యూటీ సీఎం, మంత్రులు

మార్కాపురం సమీపంలో రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, మంత్రులు స్పందించారు.

మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన

మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన

మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఘోర ప్రమాదం.. 13 మంది సజీవ దహనం..

ఘోర ప్రమాదం.. 13 మంది సజీవ దహనం..

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్ద ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లారీ ఎదురెదురుగా ఢీకొని 13 మంది సజీవ దహనం అయినట్లు సమాచారం.

ఆదాయానికి మించి ఆస్తులు.. సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించి ఆస్తులు.. సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ప్రకాశం జిల్లాలో ఏసీబీ సోదాల కలకలం రేగింది. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన నామన కృష్ణ మోహన్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి