• Home » Ponnam Prabhakar

Ponnam Prabhakar

ఈవీ వాహనాలపై 20 శాతం డిస్కౌంట్: మంత్రి పొన్నం

ఈవీ వాహనాలపై 20 శాతం డిస్కౌంట్: మంత్రి పొన్నం

హైదరాబాద్ నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్

ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ఇకపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేలా విధి విధానాలను రూపొందిస్తోంది.

గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం.. మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజం

గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం.. మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజం

గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రప్రభుత్వమే కారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే గ్యాస్ సమస్య వచ్చిందని ఫైర్ అయ్యారు.

సుప్రీంకోర్టులో గౌరవెల్లి ప్రాజెక్ట్ కేసు గెలుస్తాం: మంత్రి ఉత్తమ్

సుప్రీంకోర్టులో గౌరవెల్లి ప్రాజెక్ట్ కేసు గెలుస్తాం: మంత్రి ఉత్తమ్

గౌరవెల్లి ప్రాజెక్టు.. అనేక కారణాలు, లీగల్ సమస్యల వల్ల ఆలస్యం అవుతుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా కల్పించారు. L1 కింద 4,800 మందికి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు.

హుస్నాబాద్‌ అభివృద్ధే లక్ష్యం: మంత్రి పొన్నం

హుస్నాబాద్‌ అభివృద్ధే లక్ష్యం: మంత్రి పొన్నం

సిద్దిపేట, వరంగల్‌ను మించి హుస్నాబాద్‌ను అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ అభివృద్ధి కావాలనుకునే వారు కాంగ్రెస్‌కు ఓటువేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దు:  మంత్రి పొన్నం ప్రభాకర్

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్షత ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్‌లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని అన్నారు..

ఎక్కడ వాహనం కొంటే అక్కడే రిజిస్ట్రేషన్.. ప్రజలు సహకరించండి: పొన్నం

ఎక్కడ వాహనం కొంటే అక్కడే రిజిస్ట్రేషన్.. ప్రజలు సహకరించండి: పొన్నం

నేటి నుంచి వాహనాలు కొన్న షో రూమ్ వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసుకునే నూతన విధానాన్ని తెలంగాణ రవాణా శాఖ అమలులోకి తీసుకొచ్చింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు.

ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తాం..

ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తాం..

భవిష్యత్‌ అవసరాలకనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, అలాగే ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.

మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్‌ బస్సులు

మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్‌ బస్సులు

మహిళలకు ఆర్ధిక చేయూత కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా నగరంలోనొ ఆయా ఏరియాల్లో ఎలక్ర్టిక్‌ బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. ఆ బస్సులను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి