• Home » Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar

తల్లికి వందనం.. వైసీపీకి మరణ శాసనం: పెమ్మసాని

తల్లికి వందనం.. వైసీపీకి మరణ శాసనం: పెమ్మసాని

సొంత పార్టీ ఎంపీలనే ఏకవచనంతో సంబోధిస్తూ అవమానించే కు సంస్కృతి జగన్‌ది’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆరోపించారు. గుంటూరులో శనివారం జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌...

 Pemmasani : గ్రామీణ సాధికారతతోనే వికసిత్‌ భారత్‌

Pemmasani : గ్రామీణ సాధికారతతోనే వికసిత్‌ భారత్‌

దేశంలోని గ్రామీణ ప్రాంతాలు సాధికారత సాధించినప్పుడే వికసిత్‌ భారత్‌ సాధ్యమవుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.

Minister Pemmashani Chandrasekhar: గ్లోబల్‌ డిజిటల్‌ లీడర్‌గా భారత్‌

Minister Pemmashani Chandrasekhar: గ్లోబల్‌ డిజిటల్‌ లీడర్‌గా భారత్‌

భారతదేశం డిజిటల్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా మారింది అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బ్రెజిల్‌లో జరిగిన 11వ బ్రిక్స్ కమ్యూనికేషన్స్ మంత్రుల సమావేశంలో భారత్ 4జీ, 5జీ సేవల విస్తరణ వివరించారు.

Union Minister Pemmasani: అద్భుతంగా గండికోట

Union Minister Pemmasani: అద్భుతంగా గండికోట

కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గండికోటను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు 78 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు తెలిపారు. గండికోట ప్రాంతాన్ని గ్రాండ్ కాన్యన్ స్థాయిలో అభివృద్ధి చేయాలని, శ్రీకృష్ణదేవరాయల వంద అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.

 AP Chambers Request: అమరావతిలో ఎన్‌ఐఆర్‌డీ అండ్‌ పీఆర్‌

AP Chambers Request: అమరావతిలో ఎన్‌ఐఆర్‌డీ అండ్‌ పీఆర్‌

అమరావతిలో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్) ఏర్పాటు చేయాలని ఏపీ పరిశ్రమల సమాఖ్య కేంద్ర ప్రభుత్వానికి వినతి చేసింది. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి పథకాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, మరియు పరిశ్రమల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కూడా సూచించారు.

Pemasani Chandrasekhar: భూ వివాద్‌ నుంచి భూ విశ్వాస్‌ వైపు సాగాలి

Pemasani Chandrasekhar: భూ వివాద్‌ నుంచి భూ విశ్వాస్‌ వైపు సాగాలి

భూమికి స్పష్టమైన హక్కుల కోసం రికార్డుల డిజిటలైజేషన్‌ అత్యవసరం అని కేంద్ర మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. రాష్ట్రాల రాజకీయం వల్ల ఇది ఆలస్యం అవుతోందని వ్యాఖ్యానించారు.

AP GOVT: గుడ్‌న్యూస్.. ఆ జిల్లా  ప్రజల కోరిక నెరవేర్చనున్న కూటమి సర్కార్

AP GOVT: గుడ్‌న్యూస్.. ఆ జిల్లా ప్రజల కోరిక నెరవేర్చనున్న కూటమి సర్కార్

Pemmasani Chandrasekhar: గుంటూరు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేలా కీలక నిర్ణయం తీసుకుంది. శంకర్ విలాస్ బ్రిడ్జిని అధునాతనంగా నిర్మించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి.

Pemmasani: అమెరికాలో చంద్రబాబు చాలా మందికి ఫీజులు కడతారు: పెమ్మసాని

Pemmasani: అమెరికాలో చంద్రబాబు చాలా మందికి ఫీజులు కడతారు: పెమ్మసాని

Pemmasani Chandrasekhar: ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు వద్ద వ్యక్తిగతంగా నేర్చుకున్న అంశాలు తనకు అమెరికాలో ఎంతో ఉపయోగపడ్డాయని పెమ్మసాని గుర్తు చేసుకున్నారు.

Minister Pemmasani:  వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేసింది..పెమ్మసాని ఫైర్

Minister Pemmasani: వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేసింది..పెమ్మసాని ఫైర్

Minister Pemmasani Chandra Sekhar: పీవీకే నాయుడు మార్కెట్‌లో వ్యాపారులు ఆందోళన చెందవద్దని వారికి అండగా ఉంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాటిచ్చారు. త్వరగా కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.

Pemmasani: గుంటూరు అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని కీలక నిర్ణయం

Pemmasani: గుంటూరు అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని కీలక నిర్ణయం

Pemmasani Chandrasekhar: గుంటూరు అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పెమ్మసాని చంద్రశేఖర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి