• Home » Patna

Patna

Special Trains: చర్లపల్లి - పాట్నా వీక్లీ స్పెషల్‌ రైలు పొడిగింపు

Special Trains: చర్లపల్లి - పాట్నా వీక్లీ స్పెషల్‌ రైలు పొడిగింపు

రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి - పాట్నా మధ్య నడిచే స్పెషల్‌ వీక్లీ రైళ్లను పొడిగించి (స్టేషన్ల సంఖ్య పెంపు) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (03253) పాట్నా - చర్లపల్లి మధ్య నడిచే వీక్లీ స్పెషల్‌ రైలు సోమ, బుధవారాల్లో ఈ నెల 4 నుంచి 29 వరకు జహనాబాద్‌ వరకు పొడిగించి నడిపిస్తున్నట్లు చెప్పారు.

Election Commission: బిహార్‌లో 35.5 లక్షల ఓట్ల తొలగింపు

Election Commission: బిహార్‌లో 35.5 లక్షల ఓట్ల తొలగింపు

బిహార్‌లో ఎన్నికల కమిషన్‌ ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఐఎస్ఆర్‌ కారణంగా 35.5 లక్షల మంది పేర్లను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Bihar Shocker: పీఎస్ సమీపంలో పట్టపగలే లాయర్ కాల్చివేత

Bihar Shocker: పీఎస్ సమీపంలో పట్టపగలే లాయర్ కాల్చివేత

లాయర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందినట్టు పట్నా ఈస్ట్ ఎస్పీ పరిచయ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలి నుంచి మూడు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్థానికులు తుపాకీ కాల్పులు విని అక్కడికి చేరుకునే లోగానే..

Businessman Shot Dead: ప్రముఖ వ్యాపారి కాల్చివేత.. శాంతిభద్రతలపై సీఎం సమీక్ష

Businessman Shot Dead: ప్రముఖ వ్యాపారి కాల్చివేత.. శాంతిభద్రతలపై సీఎం సమీక్ష

ఘటన అనంతరం స్థానిక పోలీస్, పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. బైక్‌పై వచ్చిన అగంతకుడు ఈ కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పాట్నా సెంట్రల్ ఎస్పీ దీక్ష తెలిపారు.

Aurangabad Incident: పెళ్లయిన 45 రోజులకే  భర్తను చంపించింది

Aurangabad Incident: పెళ్లయిన 45 రోజులకే భర్తను చంపించింది

మేఘాలయలో హనీమూన్‌ హత్య ఘటన తరహాలోనే బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది.

Tejaswi Yadav: వేదికపై తేజస్వివైపు దూసుకువచ్చిన డ్రోన్

Tejaswi Yadav: వేదికపై తేజస్వివైపు దూసుకువచ్చిన డ్రోన్

పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన 'సేవ్ వక్ఫ్, సేవ్ కానిస్టిట్యూషన్' ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ డ్రోన్‌ను సీజ్ చేశారు.

Digital Voting App: బిహార్‌లో మొబైల్‌ ఈ-ఓటింగ్‌

Digital Voting App: బిహార్‌లో మొబైల్‌ ఈ-ఓటింగ్‌

దేశంలో ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్‌ ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. అందులో నూతనంగా తీసుకొచ్చిన మొబైల్‌ ఈ-ఓటింగ్‌ ఒకటి. దీనిని దేశంలోనే తొలిసారి బిహార్‌లో ప్రారంభించారు. దీంతో మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటు వేసే అవకాశం బిహార్‌ ఓటర్లకు దక్కింది.

Patna Airport: ప్రధానితో వైభవ్‌ కుటుంబం

Patna Airport: ప్రధానితో వైభవ్‌ కుటుంబం

ప్రధాని నరేంద్ర మోదీ, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని పట్నా విమానాశ్రయంలో కలిశారు. 14 ఏళ్ల వైభవ్, ప్రధాని కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం పొందాడు.

Nitish Kumar: ఫ్లవర్ పాట్‌తో స్వాగతం పలికితే.. నితీష్ ఏం చేశారో చూడండి

Nitish Kumar: ఫ్లవర్ పాట్‌తో స్వాగతం పలికితే.. నితీష్ ఏం చేశారో చూడండి

బీహార్ సీఎం నితీష్ కుమార్ అడపాదడపా పబ్లిక్ కార్యక్రమాల్లో తనదైన ప్రత్యేక శైలి ప్రదర్శిస్తుంటారు. ఇది అక్కడున్న వారికి తొలుత ఆశ్చర్యం కలిగించినా ఆ తర్వాత వాతావరణం నవ్వులతో ఆహ్లాదకరంగా మారిపోతుంటుంది.

Khelo India Youth Games: ఎంత ఆడితే అంత షైన్ అవుతారు: మోదీ

Khelo India Youth Games: ఎంత ఆడితే అంత షైన్ అవుతారు: మోదీ

తొలిసారిగా జాతీయ క్రీడలకు బీహార్‌ ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (KIYG)2025 సెవన్త్ ఎడిషన్‌ను ప్రధాన మంత్రి వర్చువల్ తరహాలో ఆదివారంనాడు ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి