• Home » Patna

Patna

Patna Airport: ప్రధానితో వైభవ్‌ కుటుంబం

Patna Airport: ప్రధానితో వైభవ్‌ కుటుంబం

ప్రధాని నరేంద్ర మోదీ, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని పట్నా విమానాశ్రయంలో కలిశారు. 14 ఏళ్ల వైభవ్, ప్రధాని కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం పొందాడు.

Nitish Kumar: ఫ్లవర్ పాట్‌తో స్వాగతం పలికితే.. నితీష్ ఏం చేశారో చూడండి

Nitish Kumar: ఫ్లవర్ పాట్‌తో స్వాగతం పలికితే.. నితీష్ ఏం చేశారో చూడండి

బీహార్ సీఎం నితీష్ కుమార్ అడపాదడపా పబ్లిక్ కార్యక్రమాల్లో తనదైన ప్రత్యేక శైలి ప్రదర్శిస్తుంటారు. ఇది అక్కడున్న వారికి తొలుత ఆశ్చర్యం కలిగించినా ఆ తర్వాత వాతావరణం నవ్వులతో ఆహ్లాదకరంగా మారిపోతుంటుంది.

Khelo India Youth Games: ఎంత ఆడితే అంత షైన్ అవుతారు: మోదీ

Khelo India Youth Games: ఎంత ఆడితే అంత షైన్ అవుతారు: మోదీ

తొలిసారిగా జాతీయ క్రీడలకు బీహార్‌ ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (KIYG)2025 సెవన్త్ ఎడిషన్‌ను ప్రధాన మంత్రి వర్చువల్ తరహాలో ఆదివారంనాడు ప్రారంభించారు.

Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ ఆదేశంతో డాన్స్ చేసిన పోలీసుపై చర్యలు

Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ ఆదేశంతో డాన్స్ చేసిన పోలీసుపై చర్యలు

తేజ్ ప్రతాప్ తన నివాసంలో శనివారంనాడు హోలీ వేడుకలు నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. వేదికపై కూర్చున్న తేజ్ ప్రతాప్ మైక్ పట్టుకుని కానిస్టేబుల్ దీపక్‌కుమార్‌ను డాన్స్ చేయాల్సిందిగా ఆదేశించారు.

Secunderabad: కుంభమేళా నుంచి అయోధ్యకు వెళ్తుండగా ప్రమాదం..

Secunderabad: కుంభమేళా నుంచి అయోధ్యకు వెళ్తుండగా ప్రమాదం..

కుంభమేళా నుంచి అయోధ్య(Ayodhya) వెళుతుండగా పాట్నాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరంలోని హెచ్‌బీ కాలనీ డివిజన్‌(HB Colony Division)కు చెందిన కుర్వ రామాంజనేయులు(35) మృతిచెందారు.

Prashant Kishore: నిరాహార దీక్ష విరమించనున్న పీకే.. కీలక ప్రకటనకు సిద్ధం

Prashant Kishore: నిరాహార దీక్ష విరమించనున్న పీకే.. కీలక ప్రకటనకు సిద్ధం

గంగా పథ్ సమీపంలోని జన్ సురాజ్ క్యాంప్‌లో ప్రశాంత్ కిషోర్ దీక్ష విరమించనున్నారని, ఉద్యమం తదుపరి దశను కూాడా ప్రకటిస్తారని జన్ సురాజ్ వర్గాలు తెలిపాయి.

BPSC Exam Row: ప్రశాంత్ కిషోర్‌కు బేషరతు బెయిల్

BPSC Exam Row: ప్రశాంత్ కిషోర్‌కు బేషరతు బెయిల్

జైలులో తనను ఉంచేందుకు పోలీసుల వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, దీనిని పరిగణనలోకి తీసుకుని కోర్టు తనకు ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేసిందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు

BPSC Exam Row: ప్రశాంత్ కిషోర్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

BPSC Exam Row: ప్రశాంత్ కిషోర్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

కోర్టు తనకు బెయిలు మంజూరు చేసినప్పటికీ, ఎలాంటి తప్పిదాలు చేయరాదని ఆ ఆదేశాల్లో రాసి ఉందని, దీంతో బెయిల్ ఆర్డర్‌ను తోసిపుచ్చానని, జైలుకు వెళ్లేందుకు అంగీకరించానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

BPSC Exam Row: బెయిలు నిరాకరించిన ప్రశాంత్ కిషోర్.. జైలులోనే దీక్ష

BPSC Exam Row: బెయిలు నిరాకరించిన ప్రశాంత్ కిషోర్.. జైలులోనే దీక్ష

ప్రశాంత్ కిషోర్ అరెస్టు అనంతరం ఆయనను పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు. కిషోర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు.

Prashant Kishor Arrest: ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..

Prashant Kishor Arrest: ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..

Prashant Kishor Arrest: బీహార్‌లో టెన్షన్ నెలకొంది. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి