• Home » Parliament Special Session

Parliament Special Session

Mallikarjun Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే సంచలన లేఖ

Mallikarjun Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే సంచలన లేఖ

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీపై ప్రధానికి లేఖ రాశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ నియామకం ఆలస్యమవుతుండటంపై లేఖలో మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.

India-Pak Ceasefire: సీజ్‌ఫైర్ వెలువడ్డ వెంటనే కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్

India-Pak Ceasefire: సీజ్‌ఫైర్ వెలువడ్డ వెంటనే కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్

భారత్ - పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. మోదీ సర్కారుకి సరికొత్త ప్రతిపాదనలు చేసింది. తక్షణమే ఆ రెండు పనులు చేపట్టండంటూ..

Big News: ఆ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేం.. తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం

Big News: ఆ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేం.. తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం

Palamuru Rangareddy Project: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉండటంతో జాతీయ ప్రాజెక్ట్ హోదా సాధ్యం కాదని కేంద్రం ప్రకటించింది.

Amit Shah: ఓలా, ఊబెర్‌కు పోటీగా..సర్కారీ సహకార్‌ ట్యాక్సీ

Amit Shah: ఓలా, ఊబెర్‌కు పోటీగా..సర్కారీ సహకార్‌ ట్యాక్సీ

కేంద్రం త్వరలో 'సహకార్ ట్యాక్సీ' సేవను ప్రారంభించనున్నట్లు హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ విధానంలో స్థానిక సహకార సంఘాలు అగ్రిగేటర్ల పాత్ర పోషిస్తాయి, తద్వారా డ్రైవర్లకు ఎక్కువ లాభాలు, ఆర్థిక భద్రత మరియు స్వాతంత్ర్యం కలుగుతుంది

Parliament: పార్లమెంట్‌లో బీసీల సమస్యలపై చర్చించిన తెలంగాణ ఎంపీలు..

Parliament: పార్లమెంట్‌లో బీసీల సమస్యలపై చర్చించిన తెలంగాణ ఎంపీలు..

BC issues in Parliament: పార్లమెంట్‌లో ఇవాళ బీసీ రిజర్వేషన్‌లపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, ఈటల రాజేందర్, వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని ఎంపీలు డిమాండ్ చేశారు.

TDP: జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ

TDP: జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. అయితే జమిలి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని తెలిపారు.

BJP Whip: తన ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ.. కారణమిదే..

BJP Whip: తన ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ.. కారణమిదే..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రేపు మరోసారి తీవ్ర చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపు వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కి సంబంధించిన బిల్లును ప్రభుత్వం సమర్పించే అవకాశం ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే బీజేపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది.

Parliament : పార్లమెంట్ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ..

Parliament : పార్లమెంట్ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ..

ఇవాళ మధ్యాహ్నం 12.00గంటలకు పలు కీలక అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించనున్నారు. బీజేపీ నుంచి 15-18 మంది ప్రసంగించనున్నట్లు సమాచారం. ఎమర్జెన్సీ, విపక్షాలు ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలు, కాంగ్రెస్ హయాంలోని చాలా రాజ్యాంగ సవరణలు వంటి పలు అంశాలను ఎన్డీయే లేవనెత్తే అవకాశం ఉంది.

TG GOVT: పార్లమెంటులో  మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రస్తావన

TG GOVT: పార్లమెంటులో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రస్తావన

రాష్ట్ర ప్రభుత్వానికి మానస పుత్రిక మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలోని తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలను త్వరలోనే తొలగించనున్నారు. మూసీపై పార్లమెంట్‌లో చర్చ జరిగింది.

Ayyannapatrudu:  పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో అయ్యన్న కీలక ఒప్పందం

Ayyannapatrudu: పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో అయ్యన్న కీలక ఒప్పందం

కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రితో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్‌పై కీలక ఒప్పందం చేసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్"లో ఆంధ్రప్రదేశ్ చేరిందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి