• Home » Palnadu

Palnadu

Pinnelli Brothers Surrender: సుప్రీం ఆదేశం.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్

Pinnelli Brothers Surrender: సుప్రీం ఆదేశం.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్

జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. సుప్రీం ఆదేశాల మేరకు పిన్నెల్లి బ్రదర్స్‌ కోర్టులో సరెండర్ అయ్యారు.

Vidala Rajini House Arrest: మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్

Vidala Rajini House Arrest: మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్

చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లికి సంఘీభావంగా విడదల రజిని మాచర్ల వెళతారని అధికారులు హౌస్ అరెస్ట్ చేశారు.

Palanadu Accident: పల్నాడు రోడ్డు ప్రమాదంలో వీడిన మిస్టరీ.. జరిగింది ఇదే

Palanadu Accident: పల్నాడు రోడ్డు ప్రమాదంలో వీడిన మిస్టరీ.. జరిగింది ఇదే

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు విచారణ జరిపి అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌‌కు కారును అడ్డుపెట్టి ఆపడం వల్ల మరో కారు వచ్చి ఢీకొట్టినట్లు విచారణలో తేలింది.

Pawan Kalyan On Teachers Parents Meeting: ఇలాంటివి పట్టించుకోవద్దు.. మన బలమైన ఆయుధం ఇదే..

Pawan Kalyan On Teachers Parents Meeting: ఇలాంటివి పట్టించుకోవద్దు.. మన బలమైన ఆయుధం ఇదే..

తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థులను భవిష్యత్తు కోసం తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు.

 Palnadu District car Accident: పల్నాడు జిల్లాలో  కారు ప్రమాదానికి కారణమిదేనా..

Palnadu District car Accident: పల్నాడు జిల్లాలో కారు ప్రమాదానికి కారణమిదేనా..

పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Palnadu Scrub Typhus: పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం.. ఇద్దరు మృతి

Palnadu Scrub Typhus: పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం.. ఇద్దరు మృతి

పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం సృష్టిస్తుంది. ఈ లక్షణాలతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అలానే మరొకరు చికిత్స పొందుతున్నారు. ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి , రాజుపాలెంకు చెందిన సాలమ్మ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందారు.

Crime News: అక్క కళ్లల్లో ఆనందం కోసమే చంపేశా.. పల్నాడు హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..

Crime News: అక్క కళ్లల్లో ఆనందం కోసమే చంపేశా.. పల్నాడు హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..

సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల హత్య కేసులో షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. దూళిపాళ్ల గ్రామంలో ముగ్గురు యువకులు.. శనివారం పట్టపగలు ఇంట్లోకి చొరబడి సాంబశివరావు (36) అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి తల్లి కృష్ణకుమారి (55) అడ్డుకోబోయింది. దీంతో వాళ్లు ఆమెపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో..

Massive Explosion: ఏపీలో భారీ పేలుడు..  ఏమైందంటే..

Massive Explosion: ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..

పల్నాడు జిల్లాలోని రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్‌లో బయో డీజిల్ బంకులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బంకులోని ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి.

Nagarjuna Sagar Right Canal: నాగార్జున సాగర్‌ కుడికాలువ కట్టకు గండి.. భయం గుప్పిట్లో ప్రజలు..

Nagarjuna Sagar Right Canal: నాగార్జున సాగర్‌ కుడికాలువ కట్టకు గండి.. భయం గుప్పిట్లో ప్రజలు..

కారంపూడి ఎస్కేప్‌ ఛానల్‌ వద్ద అర్ధరాత్రి వేళ నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండి పడింది. కాలువకు గండి పడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ పోతోంది.

కారంపూడిలో ఘనంగా వీరుల ఆరాధన ఉత్సవాలు

కారంపూడిలో ఘనంగా వీరుల ఆరాధన ఉత్సవాలు

కారంపూడి గ్రామంలో పల్నాటి వీరులను స్మరించుకుంటూ జరిగే పల్నాటి తిరునాళ్ల ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఎడ్ల పందెం జరుగుతున్నాయి

తాజా వార్తలు

మరిన్ని చదవండి