Home » Pahalgam Attack
ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో గొప్ప విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు. 'వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమీషియన్స్' ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులైన..
Operation Mahadev: అమిత్ షా ఫోన్, వీడియో కాల్స్ ద్వారా సైంటిస్టుల నుంచి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారు. ఉదయం 5 గంటల కంతా అసలు విషయం బయటపడింది.
పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ను.. అతడి ఇద్దరు సహచరులను మట్టుబెట్టిన మన భద్రతా దళాలు అసలు వారి ఉనికిని ఎలా పసిగట్టాయి? వారి దాకా ఎలా చేరుకున్నాయి
పహల్గాం మారణకాండలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు హతమార్చాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీరు పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్లో ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు వెల్లడించారు.
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేసేందుకు నవీన భారతదేశం ఎంతవరకైనా వెళ్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రకుట్ర వెనుక ముసా ప్రధాన సూత్రధారి అని అధికార వర్గాలు వెల్లడించాయి. గతేడాది శ్రీనగర్-సోన్మార్గ్ హైవేపై జడ్ మోడ్ టన్నెల్ నిర్మాణంలో ఉన్న కార్మికులపై కాల్పులు జరిపి ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఘటనలో ముసా ప్రమేయం ఉంది.
పహల్గాం ఉగ్రదాడి జరిగి 100 రోజులైన తర్వాత కూడా ఆ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్ర వైపల్యాన్ని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన ఇన్ని రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు.
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత.. భారత్లో ఉన్న పాకిస్థానీలను వెంటనే దేశం విడిచిపెట్టాలని కేంద్రం ఆదేశించిన విషయం గుర్తుందా? హైదరాబాద్లో ఉన్న పాకిస్థానీలను పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గుర్తించినా.. వారిని వెనక్కి పంపలేకపోయారు.
పహల్గాం దాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని భారత్ స్వాగతించింది. ఉగ్రవాద కట్టడిలో భారత్, అమెరికా మధ్య సహకారానికి ఇది నిదర్శనమని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Pahalgam terror attack: పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి సహకరించిన ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది.