Home » Pahalgam Attack
విజయనగరంలో సిరాజ్ రెహ్మాన్, సయ్యద్ సమీర్ల వాక్యూలు ఆధారంగా దర్యాప్తు అధికారులు వేగంగా మార్గదర్శనం చేస్తూ, వరంగల్కు చెందిన పర్హాన్ మొహిద్దీన్ మరియు ఖాజీపేట యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం టుటౌన్ పోలీసులు సిరాజ్ కుటుంబ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించి, సంబంధిత బ్యాంకు అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
పటేల్ మాట వినిపిస్తే ఉగ్రదాడులు జరగకుండా ఉంటాయన్నారు ప్రధాని మోదీ. 1947లో దేశ విభజన నిర్ణయంతో పాకిస్తాన్ ఉగ్రవాద పరంపర ప్రారంభమై, కశ్మీరు విషయంపై కఠిన రీతిలో బదులిస్తామని హామీ ఇచ్చారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ సహా ఇప్పటికే అనేక తక్షణ చర్యలు చేపట్టిన భారత్ ఇప్పుడు కొత్త ఇనీషియేటివ్ తీసుకోబోతోంది. ప్రపంచం ముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని
పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో భారత సంపత్తికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Pahalgam Attack: పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఉగ్రవాదులతో పాటు వాళ్లకు అండగా ఉంటున్న పాకిస్థాన్ను వణికించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది.
పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ కేంద్రాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. భద్రతా వైఫల్యం, మృతులపై వివరణ కోరుతూ హోంమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది.
పహల్గాంలో జేష్-ఎ-మహమ్మద్(జేఈఎం) అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్) చేసిన మారణకాండకు దాయాది దేశం పాకిస్థాన్ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీసుకున్న భారత్కు మరో విజయం అందింది. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ సోదరుడు, కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి అబ్దుల్ రవూఫ్ అజర్ భారత సైన్యాల ఆధ్వర్యంలో మరణించాడు.
భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించే ప్రసక్తేలేదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, దేశాన్ని దెబ్బకొట్టాలని చూసే వారికి, ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు.
భారత యుద్ధ విమానాలు పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై సియాడ్ దాడులు నిర్వహించాయి. 25 పైగా డ్రోన్లతో లాహోర్లోని లక్ష్యాన్ని సరిగ్గా గురిపెట్టినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది.