Home » Nimmala Rama Naidu
Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ విఫలం అయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం దేశంలో మరెక్కడా జరగలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తెలంగాణ డిస్టిలరీల స్కాంలో పోలిస్తే జగన్ లిక్కర్ స్కాం ఎవరెస్టు శిఖరాన్ని తాకుతుందన్నారు
తెలుగు దేశం హయంలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో పోలవరం విధ్వంసం జరిగిందని రామానాయుడు అన్నారు. జగన్ పోలవరం ప్రాజెక్టును రెండు ముక్కలుగా చేశారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1, 2 రెండుగా విభజించారని, పోలవరం నిర్వాసితులకూ అన్యాయం జరిగిందన్నారు.
Minister Nimmala Ramanaidu: తారకరామ తీర్థ సాగర్ బ్యారేజీపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. తీర్థ సాగర్ బ్యారేజీని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వారసత్వంగా బకాయిలు ఇచ్చి వెళ్లిందని అన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా తాము బకాయిలు చెల్లిస్తున్నామని చెప్పారు.
డా. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంత్రి రామానాయుడు చింతపర్రులో శ్రమదానం చేశారు. అంబేడ్కర్ స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు
వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి 2026 జూన్ నాటికి ఆయకట్టుకు నీరు అందించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. మిగిలిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు
హంద్రీ-నీవా ప్రాజెక్ట్ పనుల్లో జరిగిన నిర్లక్ష్యంపై జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 15 లోగా విస్తరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు
Handriniva Canal Debate: హంద్రీనీవా కాలువకు సంబంధించి వైసీపీ ఆరోపణలపై మంత్రి నిమ్మల రామానాయుడు ధీటైన సమాధానం ఇచ్చారు. హంద్రీనీవా ద్వారా రెట్టింపు జలాలు ప్రవహించేలా సీఎం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Budameru river issue: బుడమేరుపై మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో స్పష్టత నిచ్చారు. బుడమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటూ సభ్యుల అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
Minister Ramanaidu: ఏపీని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వంసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద విధ్వంసకారుడుగా చరిత్రలో జగన్ నిలిచిపోయారని మంత్రి రామానాయుడు ఆరోపించారు.