Home » New York
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సహా ఇటీవల తలెత్తిన ప్రాంతీయ ఉద్రిక్తతలపై పాక్ వాదనను వినిపించేందుకు బిలావల్ భుట్టో ఆధ్వర్యంలో ఎంపీల బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది.
Sai Mandir USA: 25 ఏళ్లుగా ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. అమెరికాలో తొలి సాయి బాబా గుడిని డాక్టర్ దత్తాత్రేయ నిర్మించటం విశేషం. ఇక, ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వటంలో కిరణ్ పర్వతాల కృషి ఎంతో ఉంది.
నేవీకి చెందిన ఓ నౌక బ్రిడ్జ్ను ఢీకొట్టింది. కలకలం రేపిన ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఆ నౌకలోని వ్యక్తులు ఎలా ఉన్నారు.. ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ క్యాస్కేడ్స్ పర్వతారోహణకు వెళ్లిన ఓ బృందం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన టెకీ విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు మరణించారు.
అమెరికాలో ఓ హెలికాప్టర్ నదిలో కూలింది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు స్పెయిన్లో సీమెన్స్ కంపెనీ సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ ఆయన భార్య, ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు.
సీమెన్స్ స్పెయిన్ అధ్యక్షుడు, CEO అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కలిసి హెలికాప్టర్లో వెళ్తున్నారు. ఆ క్రమంలోనే హెలికాప్టర్ ఆకస్మాత్తుగా నదిలో కుప్పకూలింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
కరీబియన్ దీవుల్లో భారత సంతతి విద్యార్థిని, తెలుగు మూలాలు ఉన్న సుదీక్షా కోనంకి(20) అదృశ్యమయ్యారు. అమెరికాలోని వర్జీనియా లౌడౌన్ కౌంటీలో తన తల్లిదండ్రులు సుబ్బారాయుడు, శ్రీదేవితో కలిసి సుదీక్ష నివసిస్తున్నారు.
న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ను కార్చిచ్చు పొగ కమ్మేసింది. దీంతో ఆ ప్రాంతంలోని మిలిటరీ స్థావరాన్ని ఖాళీ చేయడంతోపాటు ప్రధాన రహదారిని మూసివేశారు.
తనను భారత్కు అప్పగించవద్దంటూ ముంబై దాడుల కేసులో కీలక నిందితుడు తహవూర్ రాణావేసిన అత్యవసర పిటిషన్ను పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ ఆఫీసులో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వివాదంపై ప్రపంచ దేశాలు భిన్నస్వరం వినిపిస్తూనే ఉన్నాయి.