Home » New York
ఎప్పుడూ రద్దీగా ఉండే అమెరికా న్యూయార్క్లోని మన్హట్టన్లో కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు కాల్పులకు
అగ్రరాజ్యం అమెరికా న్యూయార్క్లో మళ్లీ కాల్పులు కలకలం రేపుతున్నాయి. సోమవారం సాయంత్రం పార్క్ అవెన్యూలో ఉన్న కార్యాలయ భవనంలోకి ఓ దుండగుడు దూసుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
భారత సంతతికి చెందిన న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై అక్కసు చూపించాలనుకొని, నెట్టింట నవ్వుల పాలవుతున్నాడు బ్రాండన్ గిల్. మమ్దానీపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే తన అక్కసును వెళ్లగక్కాడు. ఇక ఇప్పుడు..
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
విమాన ప్రయాణంలో చిన్న చిన్న అపశృతులు, అసౌకర్యాలు ఎదురుకావడం సర్వసాధారణం. అయితే అలాంటి చిన్న పొరపాటు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించి, మీ టూర్ మొత్తంపై ప్రభావం చూపిస్తే ఎలా ఉంటుంది. ఎంత కోపం వస్తుంది.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సహా ఇటీవల తలెత్తిన ప్రాంతీయ ఉద్రిక్తతలపై పాక్ వాదనను వినిపించేందుకు బిలావల్ భుట్టో ఆధ్వర్యంలో ఎంపీల బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది.
Sai Mandir USA: 25 ఏళ్లుగా ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. అమెరికాలో తొలి సాయి బాబా గుడిని డాక్టర్ దత్తాత్రేయ నిర్మించటం విశేషం. ఇక, ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వటంలో కిరణ్ పర్వతాల కృషి ఎంతో ఉంది.
నేవీకి చెందిన ఓ నౌక బ్రిడ్జ్ను ఢీకొట్టింది. కలకలం రేపిన ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఆ నౌకలోని వ్యక్తులు ఎలా ఉన్నారు.. ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ క్యాస్కేడ్స్ పర్వతారోహణకు వెళ్లిన ఓ బృందం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన టెకీ విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు మరణించారు.
అమెరికాలో ఓ హెలికాప్టర్ నదిలో కూలింది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు స్పెయిన్లో సీమెన్స్ కంపెనీ సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ ఆయన భార్య, ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు.