Home » Nampalli
నాంపల్లి కోర్టు కేసుపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాలని స్పష్టం చేసిందని అన్నారు. తనకు ఈ దేశ న్యాయవ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
లగచర్ల ఘటనలో వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో పాటు మరో 70 మందికి కోర్టులో ఊరట లభించింది.
హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఒక యువకుడు చేసిన రీల్ సంచలనంగా మారింది. తాను చేసిన వీడియో వెనుక ఇంతటి దిగ్భ్రాంతికర విషయం ఉందా అని ఆ కుర్రాడు షాక్ అయ్యే పరిస్థితి..
రాష్ట్ర ప్రభుత్వం వనరుల సమీకరణలో భాగంగా హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న పలు ఆస్తులను వేలం వేసే దిశగా దృష్టి సారించింది. ఇప్పటికే పలుచోట్ల ఉన్న ఆస్తులను వేలం వేస్తుండగా.. తాజాగా మరికొన్ని ఆస్తులనూ వేలం వేయాలని నిర్ణయించింది.
9వ తేదీ సాయంత్రం వరకు నగరంలోని కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈనెల 8, 9 తేదీల్లో జరిగే చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు.
మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8,9 తేదీల్లో చేపమందు ప్రసాదం పంపిణీకి 5 రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని కుటుంబ సభ్యులు, ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్తంగా వసతులు కల్పిస్తున్నారు.
Minister Sridhar Babu: కాళేశ్వరం భూ నిర్వాసితుల పక్షాన తాము నిలబడ్డామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసు కొట్టివేయడం ఇది ప్రజల, రైతుల విజయమని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.
నగరంలో.. దారుణం చోటుచేసుకుంది. కర్రలతో కొట్టి.. కత్తులతో పొడిచి ఓ యువకుడిని హత్య చేశారు. పాతకక్షల నేపధ్యంలోనే.. ఈ హత్య జరిగినట్లు తెలుస్తుండగా.. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.