Home » Nampalli
9వ తేదీ సాయంత్రం వరకు నగరంలోని కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈనెల 8, 9 తేదీల్లో జరిగే చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు.
మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8,9 తేదీల్లో చేపమందు ప్రసాదం పంపిణీకి 5 రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని కుటుంబ సభ్యులు, ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్తంగా వసతులు కల్పిస్తున్నారు.
Minister Sridhar Babu: కాళేశ్వరం భూ నిర్వాసితుల పక్షాన తాము నిలబడ్డామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసు కొట్టివేయడం ఇది ప్రజల, రైతుల విజయమని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.
నగరంలో.. దారుణం చోటుచేసుకుంది. కర్రలతో కొట్టి.. కత్తులతో పొడిచి ఓ యువకుడిని హత్య చేశారు. పాతకక్షల నేపధ్యంలోనే.. ఈ హత్య జరిగినట్లు తెలుస్తుండగా.. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తిట్లతో వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన కేసులో మహిళా జర్నలిస్టులు పి.రేవతి, తన్వీయాదవ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Boy death: లిఫ్ట్లో ఇరుక్కున్న బాబు కథ విషాదంగా ముగిసింది. ఆరేళ్ల చిన్నారి అర్ణవ్ లిఫ్ట్లో ఇరుక్కోవడంతో ఎంతో శ్రమంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. 2023లో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కొందరు బీఆర్ఎస్ నేతలను సంజయ్ ‘దండుపాళ్యం ముఠా’తో పోల్చారంటూ నల్లగొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Nellore Terrorist:ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ పీఎఫ్ఐ ఉగ్రవాది షేక్ ఇలియాజ్ అహ్మద్కు చెందిన పలు ఉగ్రకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ముంస్లి యువకులను పీఎఫ్ఐలో చేర్పించి దేశంపై దాడులకు శిక్షణ ఇప్పించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలిింది.
పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్కు నాంపల్లి