• Home » Mulugu

Mulugu

Sammakka Sagar Mulugu: ‘సమ్మక్కసాగర్‌’ ముంపు 100 ఎకరాలే!

Sammakka Sagar Mulugu: ‘సమ్మక్కసాగర్‌’ ముంపు 100 ఎకరాలే!

గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం) బ్యారేజీ అనుమతులకు మార్గం సుగమమైంది.

Mulugu: బొగత జలపాతంలో జనసందడి

Mulugu: బొగత జలపాతంలో జనసందడి

ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది.

Mulugu: వాట్సాప్‌ పోస్టుతో ఉరి

Mulugu: వాట్సాప్‌ పోస్టుతో ఉరి

ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకపోవడంతో ఆవేదనకు గురైన ఓ యువకుడు తమ గ్రామ వాట్సాప్‌ గ్రూపులో పెట్టిన పోస్టు.. అతని బలవన్మరణానికి కారణమైంది. బాధితుడి బంధుమిత్రుల కథనం ప్రకారం.

Medaram Jatara: జనవరి 28నుంచి 31వరకు మేడారం జాతర

Medaram Jatara: జనవరి 28నుంచి 31వరకు మేడారం జాతర

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహాజాతర ముహూర్తం ఖరారైంది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుందని దేవస్థాన కార్యనిర్వాహక

Medaram Jatara 2026: మేడారం మహాజాతర తేదీలు ఖరారు

Medaram Jatara 2026: మేడారం మహాజాతర తేదీలు ఖరారు

Medaram Jatara 2026: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

Domestic Violence: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని వృద్ధురాలి గుడిసెకు నిప్పు

Domestic Violence: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని వృద్ధురాలి గుడిసెకు నిప్పు

మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ వృద్ధురాలి పూరి గుడిసెను సమీప బంధువు దహనం చేసిన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో శనివారం జరిగింది.

Mulugu: తాడ్వాయి ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్‌ రెడ్డిపై దాడి పట్ల వెల్లువెత్తిన నిరసన

Mulugu: తాడ్వాయి ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్‌ రెడ్డిపై దాడి పట్ల వెల్లువెత్తిన నిరసన

ములుగు జిల్లా తాడ్వాయి ఆంధ్రజ్యోతి విలేకరి చల్లంకొండ శ్రీకాంత్‌రెడ్డిపై కాంగ్రెస్‌ నాయకులు, మంత్రి సీతక్క అనుచరుల దాడిని జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి.

ములుగు జిల్లాలో ఉద్రిక్తత..

ములుగు జిల్లాలో ఉద్రిక్తత..

Tribal Protests: ములుగు జిల్లాలో గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గడిసెలు తొలగించేందుకు యత్నించిన ఫారెస్ట్ అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు.

Bharat Bandh: మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్.. తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో హై అలర్ట్

Bharat Bandh: మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్.. తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో హై అలర్ట్

మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్‌కు మంగళవారం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దులో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఏవోబీలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Mulugu: ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు

Mulugu: ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు

ములుగులో 8 మంది మావోయిస్టు సభ్యులు జిల్లా ఎస్పీ శబరిష్‌ ఎదుట శనివారం లొంగిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి